“ఈ ఏడాది అందరూ సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. మీర్పేట్లో మాత్రం మాధవి అనే వివాహిత అత్యంత దారుణంగా హత్యకు గురైంది. గురుమూర్తి అనే రిటైర్డు ఆర్మీ ఉద్యోగి ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఉడ
రాష్ట్రం వదిలి బతుకుదెరువు కోసం కట్టుకున్న భార్య, పిల్లలతో కలిసి పొట్ట చేతబట్టుకుని వలస వచ్చారు. ప్రతిరోజూ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనులు ముగ�
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమల్లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఆదివారం పటాన్చెరు సర్కారు దవాఖానలో మరో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఆచూక�
తమవారి బూడిదనైనా ఇవ్వండి సారు అంటూ సిగాచి పేలుడులో గల్లంతైన వ్యక్తుల కుటుంబ సభ్యు లు అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ పేలుడులో మ�
పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల్లో మరో ముగ్గురు ఆచూకీ డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన నాటినుంచి ఆచూకీ తెలియక శవాలను పటాన్చెరు ఏరియా దవాఖానల�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ప్రమాదం తర్వాత తమ వారి
పక్కనున్నవి ట్రాన్స్పోర్టులో వచ్చిన బాక్సులు కాదు.. మృతుల మాంసపు ముద్దులున్న బాక్సులు... ఔను, మీరు విన్నది నిజమే. సిగాచి పరిశ్రమలో సంభవించిన భయంకరమైన పేలుడులో ఛిద్రమైన కార్మికులు, సిబ్బంది శవాలివి. ముక్క
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన ఫ్యాక్టరీ రియాక్టర్ పేలుడులో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను గుర్తించారు. గురువారం సాయం త్రం పటాన్చెరు ప్రభుత్వ దవాఖానలో కార్మికుల మృతదేహాల నుంచి సేకరించి�
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన ప్రమాద ఘటనలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నది.కార్మికుల ఆచూకీ కోసం శిథిలాల తొలిగింపు ప్రక్రియ చేపడుతుండడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
మావోయిస్టుల ఉద్యమానికి భయపడ్డ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా.. చివరికి మావోయిస్టుల శవాలను చూసి కూడా వణికిపోతున్నారని వామపక్ష పార్టీలు, శాంతి చర్చల కమిటీ నేతలు విమర్శించారు.
వేల సంఖ్యలో సాయుధ బలగాలు.. ఎత్తయిన కొండల్లో జల్-జంగల్- జమీన్ నినాదాలు.. ఈ రెండింటి మధ్య 21 రోజుల భీకరపోరు.. ‘ఆపరేషన్ కగార్' పేరుతో కర్రెగుట్టల్లో మారుమోగిన యుద్ధభేరి.. పచ్చని ప్రకృతి ‘వనం’ లో పారిన నెత్తు�
దోమల పెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి జాడ కోసం అన్వేషణ కొనసాగుతున్నది. గత 23 రోజులుగా రెస్క్యూ బృందాలు స హాయక చర్యలు చేపడుతున్నారు. డీ1, డీ 2 ప్రదేశాలలో తవ్వకాలు చేపడుతున్నారు.