గాంధీ దవాఖానలో మృతదేహాలను భద్రపరచే 90 ఫ్రీజర్ బాక్సుల్లో 82 పనిచేస్తున్నాయని, మిగిలిన వాటికి మరమ్మతులు చేయించడంతో అవి కూడా వినియోగంలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరదలో గల్లంతైన నలుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంటకు చెందిన సాద లక్ష్మి (65) గురువార
OdishaTrain Crash | ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం (Odisha Train Crash) జరిగి నెల రోజులవుతున్నా 52 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో భద్రపరిచిన ఈ మృతదేహాల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు.
ఒడిశా రైళ్ల ప్రమాదంలో మృతదేహాలు భద్రపరిచేందుకు తాత్కాలిక శవాగారంగా వినియోగించిన బాలాసోర్ జిల్లాలోని బాహానగా హైస్కూల్ను కూల్చివేశారు. ఈ ఘటనలో మృతదేహాలను స్థానిక బాహానగా హైస్కూల్లో భద్రపరిచారు. దీం
తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తోమ్ దద్దరిల్లుతున్నది. సూడాన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
dead bodies | అనాథ శవాలను మెడికల్ కాలేజీలకు అప్పగించాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. అయితే అనాటమీ తరగతులు, పరిశోధనల
dead bodies on hospital roof:పాకిస్థాన్లో దారుణం జరిగింది. ముల్తాన్లో నిస్తార్ హాస్పిటల్లో సుమారు 200 మృతదేహాలు మార్చురీలో పడి ఉన్న ఘటన కలవరం రేపింది. ఆ రాష్ట్ర సీఎం సలహాదారు తారిక్ జమాన్ గుజ్జార్ ఆ మార్చురీకి వెళ్ల
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రైల్వే ట్రాక్ పక్కన ఆగి ఉన్న ఓ ట్రక్కులో 46 మృతదేహాలను వెలికి తీశారు. శరణార్థులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. �
Karnataka accident | కర్ణాటక బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురి మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని కలబురిగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మరణించారు.
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న మార్చురీల్లో వేల సంఖ్యలో మృతదేహాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రష్యా దళాలు ఆ ప్రాంతం నుంచి విరమించిన తర్వాత సుమారు 1020 మంది పౌరు