Pilgrims Dead | కేదార్నాథ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ముగ్గురు యాత్రికులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్న
portion of building collapses | భారీ వర్షాలకు పాత భవనంలోని కొంత భాగం కూలింది. ఈ సంఘటనలో ఒక మహిళ మరణించింది. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సుమారు 13 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు.
Pune Hit And Run | వేగంగా దూసుకొచ్చిన కారు ఒక బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్పై ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నా�
Delhi Rains | దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కూడళ్లలో ఉన్న అండర్పాస్లు నీటితో నిండాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓఖ్లాలోని అండర్పాస్లో న
Heatwave | దేశ రాజధాని ఢిల్లీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఈ నేపథ్యంలో వేడి గాల్పులకు జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు ఏడుగురు మరణించారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. అధ�
Tractor Overturns | భక్తులను ఆలయానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. పిల్లలతో సహా 20 మంది గాయపడ్డారు.
woman found dead inside python | ఒక మహిళ అదృశ్యమైంది. మూడు రోజుల తర్వాత కొండచిలువ కడుపులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో కొండచిలువ పొట్ట కోసి ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు.
Driving At 160 kmph | కారులో ప్రయాణించిన ఐదుగురు యువకులు సందడి చేశారు. వందకు పైగా వేగంతో కారు వెళ్లడాన్ని ఇన్స్టాగ్రామ్లో లైవ్లో చూపించారు. వరుసగా వాహనాలను డ్రైవర్ దాటి వెళ్లడంతో అతడ్ని మరింతగా ఎంకరేజ్ చేశారు. �
4 Children Dead In Fire accident | విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో నివసిస్తున్న భర్త, భార్య, నలుగురు పిల్లలకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నలుగురు పిల్లలు మరణించారు.
జాతీయ పక్షి నెమలిని ఇద్దరు దుండగులు వేటాడి తుపాకీలో కాల్చి చంపిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద చోటుచేసుకున్నది. జగిత్యాల డీఎస్పీ డీ రఘుచందర్ మంగళవారం మ�
Peacock | నెమలిని(Peacock )ఇద్దరు దుండగులు వేటాడి తుపాకీలో కాల్చి (Shooting) చంపిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట సమీపంలోని ఎస్సారెస్పీ(SRSP) కాలువ వద్ద చోటుచేసుకున్నది.
Uzbekistan Woman | టూరిస్ట్ వీసాపై భారత్కు వచ్చిన ఉజ్బెకిస్థాన్ మహిళ హోటల్ రూమ్లో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్కు చేరుకుని పరిశీలించారు. ఉజ్బెకిస్థాన్ మహిళను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున
తిరుపతి ఎస్వీ జూపార్కులో రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ మృతి ఘనటకు ముందు అతని మరో నిర్వాకం బట్టబయలైంది. జూపార్కుకు రాకమునుపు ప్రహ్లాద్ గుజ్జర్ తిరుపతిలోని హథీరాంజీ మఠానికి చెందిన వేణుగోపా�
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని వారి ఇంట్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుల్ని రాకేశ్ కమల్ (57), ఆయన భార్య టీనా (54), కుమార్తె అరియా
Army Probe | ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు కొంత మంది వ్యక్తులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్మీ బేస్లో వీరిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్ సోషల్ మీ