బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామగ్రామాన తిరిగి సర్పంచులుగా గెలిపిస్తానని అన్నారు. ప్రతి �
భూకబ్జాదారుడు, బ్రోకర్, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని, నియోజకవర్గం ప్రజలతో నిత్యం వెన్నంటి ఉం టూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న తనను భారీ మెజ
బాన్సువాడ పట్టణంతోపాటు జుక్కల్ మండలంలోని జుక్కల్ చౌరస్తా గులాబీ మయంగా మారింది. సోమవారం బాన్సువాడ, జుక్కల్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన జాతరను తలపించాయి. బాన్సువాడ, జుక్కల్ నియ�
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4లక్షల 50వేల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని, మరో 4లక్షల మందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించ
స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ లేకుంటే.. భవిష్యత్లో తెలంగాణ చీకటిమయం అవుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంచి పనులు చేసే నాయకులప
Speaker Pocharam | రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డిపై ఓ రైతుగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారని, కనీస అవగాహన లేని రేవంత్, స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఉమ్మడి న
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. తొమ్మిదేండ్లలో విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్�
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమ�
భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలంలోని కేజీదాస్ ఫంక్షన�
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతోపాటు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామా లు అభివృద్ధి చెందాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న గ్రామ పంచాయత