వర్ని మండలం జలాల్పూర్ గ్రామ శివారులోని బడాపహాడ్ వద్ద మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉర్సు గురువారం ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవాలను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా..
: దళితుల సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. వర్ని మండలం పాత వర్నిలో రూ. 10 లక్షలతో నిర్మించ తలపెట్టిన ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమిప
అక్టోబర్ వరకు ఆరు విడతల్లో నీటి విడుదల: స్పీకర్ పోచారం నిజాంసాగర్, జూన్ 25: నిజాంసాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్�