బీసీలను ముంచింది కాంగ్రెస్సేనని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్న రాహుల్ ప్రకటన పచ్చి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ సీని
Ponnala | బీసీలను ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నందికంటి శ్రీధర్తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లా�
Dasoju Sravan | కాంగ్రెస్ రైతు, పేదల వ్యతిరేక పార్టీ అని, దాని కర్కశ వైఖరి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే ఎన్నికల కమిషన్కు రాసిన లేఖతో స్పష్టమైందని బీఆర్ఎస్ సీనియర్ దాసోజు శ్రవణ్ వి�
Dasoju Sravan | తెలంగాణ ప్రభుత్వం ఎంతో మానవీయంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంపై తెలంగాణ పీసీసీ ప్రెసిడింట్ రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈ మేరకు రేవంత�
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయమన్నారు.
Harish Rao | గవర్నర్ తమిళిసై తీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళిసై గవర్నర్లా కాకుండా బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్�
Prashanth Reddy | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర కేబినెట్ సిఫారసు చ�
Dasoju Sravan | తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలని మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం వదిలి, హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయించడం, తద్వారా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న కీలక
పీసీసీ అధ్యక్షుడు రేవంత్కు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి మధ్య అగాధం ఏర్పడిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన వైరుధ్య సంఘటనల�
Navaneeth Rao | ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ నవనీత రావు కన్నుమూశారు. 1985-91 మధ్య ఓయూ వైస్ ఛాన్స్లర్గా నవనీతరావు పని చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డైరెక్టర్గా కూడా సేవలం�