బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్కు బెదిరింపు కాల్స్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. షేక్పేట సమీపంలోని ఆదిత్య ఎంప�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు
Dasoju sravan | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తు చేసుకోవాలనే పేరుతో దగా చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
Dasoju Sravan | శ్వేతపత్రాలు తెలంగాణను వ్యతిరేకించే ఆంధ్ర మేధావులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ ద్రోహులు అందరూ కూడగట్టుకుని తయారు చేసినట్టే ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన ప్రగతిని
CM KCR | తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదనే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు ఆయన ‘రైతుబంధు భరోసా పత్రం’ తన ద్వారా విడుదల చేయించినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ చెప�
24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఇస్తున్న సీఎం కేసీఆర్ను సవాల్ చేసే నైతికత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. 24 గంటల పవర్ లేదని చెప్తున్న రేవంత్క�
ప్రజల జీవితాలలో వెలుగు నింపే నాయకుడే కావాలని, గోషామహల్ నియోజకవర్గంలో రాముని పేరు చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ అభివృద్ధిని విస్మరించారని, అలాంటి నాయకుడు మనకొద్దని నగర బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ దాస�
తెలంగాణ పరిశ్రమలను దొడ్డిదారిన కర్ణాటకకు తరలించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. �
బీసీలను ముంచింది కాంగ్రెస్సేనని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్న రాహుల్ ప్రకటన పచ్చి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ సీని
Ponnala | బీసీలను ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నందికంటి శ్రీధర్తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లా�
Dasoju Sravan | కాంగ్రెస్ రైతు, పేదల వ్యతిరేక పార్టీ అని, దాని కర్కశ వైఖరి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే ఎన్నికల కమిషన్కు రాసిన లేఖతో స్పష్టమైందని బీఆర్ఎస్ సీనియర్ దాసోజు శ్రవణ్ వి�
Dasoju Sravan | తెలంగాణ ప్రభుత్వం ఎంతో మానవీయంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంపై తెలంగాణ పీసీసీ ప్రెసిడింట్ రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈ మేరకు రేవంత�
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్ ఆమోదించడం సంప్రదాయమన్నారు.
Harish Rao | గవర్నర్ తమిళిసై తీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళిసై గవర్నర్లా కాకుండా బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్�