Dasoju Sravan | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అవమానించడం, రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్న రేవంత�
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ అన్నారు. దేశానికే తెలంగాణ తలమానికంగా ఉందని చెప్పారు.
సీఎం కేసీఆర్ నిజమైన పూలే వారసుడని, బీసీల ఆత్మగౌరవం కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్సేనని, దీనిని బీసీ బిడ్డలు, నేతలు గుర్తించి పార్టీలోకి తరలిరావాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
Dasoju Sravan | భవిష్యత్లో నా శ్వాస ఉన్నంత వరకు, సామాజికంగా అస్థిత్వం కలిగించి, ప్రజలకు దగ్గరకు చేర్చి తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా తీర్చిదిద్దిన కేసీఆర్కు అండగా ఉంటూ, వారి అడుగుల్లో
Minister KTR | గులాబీ కండువా కప్పుకున్న స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ నాయకత్వంలో స్వామిగౌడ్ వీరోచిత పోరాటం చేశారని
Minister Ktr | మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్ది భారతీయ జనతా పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కిం�
Dasoju Sravan | మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీకి పలువురు నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. కొన్ని రోజులుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. నిన్న భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడి.. టీఆర్ఎస్లో చేరిన విషయం తె�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఓ మాఫియాగా మారిపోయిందని దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మాఫియా మాదిరిగా పార్టీని నడుపుతున్నాడు. రేవంత్ రాజకీయాలతో కడుపు మండిపోతోంది. ఏం చేయలేని పరిస్థితి�
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ జాబితాలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీన