తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లకి పైగా గెలుపొంది వరుసగా మూడోసారి అధికారంలకి రాబోతున్నదని పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తంచేశారు.
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు ఆయన ‘రైతుబంధు భరోసా పత్రం’ తన ద్వారా విడుదల చేయించారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ చె
రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన రాజ్భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారడం ఈ దశాబ్దపు దరిద్రం కాక మరేమని విశ్లేషించాలి. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై సౌందర్రాజన్, ఈ రాష్ట్ర గవర్నర్ అ�
గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరసరించడాన్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్�
గవర్నర్ తమిళిసై రాజ్భవన్ను రాజకీయ అడ్డాగా మార్చుకొన్నారని, ఆమెకు గవర్నర్గా కొనసాగే అర్హతే లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆమెకు గవర్నర్గా కొనసాగే నైతిక అర్హ�
సమాజంలో అన్నివర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్లో దళిత గిరిజన అగ్రనేతలకే అడ్రస్లేదని, అలాంటిది ఇప్పుడు డిక్లరేషన్ల పేరుతో పేద దళితులను దగాచేస్తారా? అని బీఆర్ఎస్ సీనియర్నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.