గ్రూప్-1 పరీక్షలో జీవో 29 ద్వారా ఎకువ శాతం బీసీలకు అవకాశం వచ్చినట్టు సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు లెక్కలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ లెక ల్లో నిజాయితీ ఉందని నమ్మిత
రాష్ట్ర జనాభాలో 95 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కులగణన పేరిట రేవంత్ సర్కారు మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాహుల్ను అడ్డంపెట్టుకొని రేవంత్ బీసీల గొంతు కోస్తు
ఎన్నికలప్పుడు అశోక్నగర్ వెళ్లి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంకణాలు కొట్టిన రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ఇప్పుడెక్కడున్న రు? అని, ప్రజాపాలన అని ప్రగల్భాలు పలికి న రేవంత్రెడ్డికి గ్రూప్-1 అభ్యర్థులతో చ
నిరసన హారం తెలంగాణ ఉద్యమాన్ని సాగరహారం హోరెత్తించింది. నాటి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజానీకం తరలివచ్చింది. గ్రూప్ -1 పరీక్ష వాయిదా వేయాలని శనివారం చేపట్టిన నిరుద్యోగుల ర్యాలీ అదే స్ఫూర్తిని తలపించింది.
బీజేపీ కుట్రలో భాగంగానే ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభు త్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి సర్కారు కొనసాగిస్తున్న అణచివేతను ఆపేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్నేత దాసోజు శ్రవణ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్సీగా నామినేట్ కావటానికి తన న్యాయపోరాటంలో అడ్డురావొద్దని, తనకు సహకరించాలని ప్రొఫెసర్ కోదండరాంకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్కుమార్ విజ్ఞప్తి చేశారు.
ప్రతీకార రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చాలని చూస్తున్నారని ఎంపీ కే కేశవరావు కుమారుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్కుమార్ ఆరోపించారు. కేశవరావు పదవుల కోసం పార్టీ మారుతారని తాను అనుకోవడంలేదని, ఆయనకు పద
హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఇవ్వొద్దంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ ఖండించారు.
రాష్ట్ర మంత్రివర్గ సిఫారసులకు అనుగుణంగా తమను ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ నిరాకరిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ పేరుతో ప్రజలను దగా చేయబోతున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆరోపించారు
తెలంగాణను కించపరిచేందుకే కాంగ్రెస్ శ్వేతపత్రాల పేరుతో కొత్త డ్రామాలకు తెరతీసిందని బీఆర్ఎస్ సీనియన్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఇటీవల నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన నేనావత్ సూర్యనాయక్ లాకప్డెత్పై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గురువారం గిరిజన సంక్షేమశాఖ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్�