కాంగ్రెస్లో ఎన్నికల కమిటీల ఏర్పాటు రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. సీనియర్ నేత పొన్నం ప్రభాకర్కు ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడంపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన అనుచరులు ఆదివారం గాంధీభవన్పై దండెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా తేకుండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ హైద�
Dasoju Sravan | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అవమానించడం, రాష్ట్ర ప్రజలను కించపరిచేలా కులాల పేరుతో దూషిస్తున్న రేవంత�
Minister KTR | సుకేశ్ చంద్రశేఖర్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు.
రేవంత్రెడ్డిని చంద్రభూతంగానే తెలంగాణ సమాజం గుర్తిస్తుందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రైతులకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రై�
సంస్కారాన్ని మర్చిపోయి రాహుల్ గాంధీపై అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేసులు నమోదు చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల�