త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించి, ఆమోదం కోసం పంపిన ఆర్డినెన్స్ను రాష్ట్ర గవర్నర్ వెనక్కి పంపినట్టు తెలిసిందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం �
కొందరి డైరెక్షన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కావాలనే బురద జల్లేందుకు మహాన్యూస్ చానల్ అసత్య కథనాలను ప్రసారం చేసిందని, ఆ చానల్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దాసో�
ప్రజలకిచ్చిన హామీల అమలు చేయలేక, ఉద్యోగులకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ
‘17 నెలల రేవంత్ సర్కారు అరాచక పాలనకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ రెఫరెండమే.. భవిష్యత్తులో ప్రజా తిరుగుబాటుకు ఇదే సంకేతం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రదాత కేసీఆర్పై ఉన�
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆయన
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఆయా పార్టీలు ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు అభ్యర్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వరిం గ్ ప్రెసిడెంట్ క�
BRS | చెల్లని రూపాయి.. చేతకాని సీఎం రేవంత్రెడ్డి.. ఒకటేనని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్పై అసత్య ప్రచారం చేస్తున్న తెలుగువైబ్ ట్విటర్ (ఎక్స్) హ్యాండిల్పై కఠిన చర్యలు తీసు�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సీఎం రేవంత్రెడ్డి, ఆయన బృందం ఏర్పాటుచేసిన హోర్డింగ్ కుత్సిత రాజకీయాలకు ప్రతీక అని బీఆర్ఎస్ నేత డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆగ్రహం వ
స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంట్పై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం తెలుపుతూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సర్కారుకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణన�
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను బుధవారం ప్రజాప్రతినిధుల కోర్టు స్వీకరించనుంది.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం విచారణ జరుపనున్నది.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వేసిన పరువునష్టం దావాలో సాక్షుల వాం గ్మూలాల్ని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నమోదు చేయనుంది.