నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో దళితుల ఆర్థికాభివృద్ధిని మెరుగుపర్చేందుకు నాటి ముఖ్యమంత్రి కే
కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించేంత వరకూ దళితబంధు పథకం ముందుకు సాగదని తెలుస్తున్నది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులే వెల్లడిస్తున్నారు.
ఏండ్లుగా చీకట్లో మగ్గుతూ, అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం వారి తలరాతను మార్చుతున్నది.
స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ సమాజం చిన్నాభిన్నమై దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నదని బీఆర్ఎస్ వర్క�
దళితబంధు పథకం యూనిట్లకు నిధులు విడుదల చేసి గ్రౌండింగ్ చేపట్టాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని అంబేదర్ విగ్రహం వద్ద సాధన కమిటీ నాయకులు నిరసన తెలిపా
నల్లగొండ నియోజకవర్గంలో దళితబంధు పథకం యూనిట్లకు గ్రౌండింగ్ చేపట్టాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద దళితబంధు ప్రొసీడింగ్ కాపీలు పొందిన లబ్ధిదార�
తనను బద్నాం చేసేందుకు రాజకీయకుట్ర జరుగుతున్నదని, దళితబంధు మంజూరు కోసం కమీషన్లు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అందోల్ మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. టేక్మాల్ పోలీస్స్టేషన్ల�
BRS | రాష్ట్రంలోని 19 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 12 ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో రాష్ట్రంలోని 19 ఎస్సీ నియోజకవ�
ఆనాడు సిద్దిపేట గడ్డ.. ఈనాడు గజ్వేల్ గడ్డ తనకు అండగా నిలిచి ఇంతవాడిని చేసిందని, ఈ గడ్డను మరువలేనని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అశేష జనాన్ని ఉద్దేశిం�
అందోల్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్కు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే కాంత్రికిరణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అ�
CM KCR | చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నాకు ఓ విచిత్రమైన దోస్తు.. ఆయన తనకే ఆర్డర్ వేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆ�
CM KCR | చేవెళ్ల నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో చేవెళ్ల నియోజకవర్గం దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి
ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములంటూ ఊదరగొడుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ ఎన్ని హామీలిచ్చినా ప్రజ