రెండో విడత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని దళితబంధు ఐక్య వేదిక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నముండ్ల సంపత్ మహరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద�
రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగా దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని రాష్ట్ర దళిత బంధు సాధన ఐక్య పోరాట సమితి అధ్యక్షుడు
పాలకులం కాదని.. ప్రజా సేవకులమని.. సామాన్యులు సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేయవచ్చని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కారు ఆచరణలో మాత్రం నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నది.
రెండో విడత దళితబంధు నిధులను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన �
తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నది. శనివారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల ఊసే ఎత�
దళితబంధు పథకం కింద రెండోవిడుత డబ్బులు రాలేదని లబ్ధిదారులు అధైర్యపడి అఘాయిత్యాలకు పాల్పడొద్దని, వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలోని దళితబంధు పథకం లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న రెండో విడుత డబ్బులు వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళితబంధు లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ములుగు జిల్లా మంగపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో దళితబంధు పథకం రెండో విడతక
దళితబంధు కోసం వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులు శుక్రవారం జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫాంహౌస్ ఎదుట నిరసనకు దిగారు. సిద్దిపేట జిల్లా మద్దూరు ఎంపీపీ బద్దిపడిగ కృష్ణారెడ్
రెండో విడత మంజూరైన దళితబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని 23 గ్రామాలకు చెందిన 150 మంది లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.