దళితులకు లబ్ధి చేకూర్చింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు కోగిల మహేశ్ ఆధ్వర్యంలో గురువారం ము�
తెలంగాణలో దళితులపై కాంగ్రెస్ సర్కారు కపటప్రేమ చూపుతున్నదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన దళితబంధు పథకాన్ని కొనసాగించాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీని�
దళితబంధు లబ్ధిదారులు డోలాయమానంలో పడ్డారు. పథకం కింద ఇప్పటికే యూనిట్లు ఎంపిక చేసుకున్న వారు మిగిలిన నిధులు వస్తాయో? రావో? తెలియక మథనపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక�
రంగనాయకసాగర్ నుంచి అన్ని గ్రామాల్లోని చెరువులకు సాగు నీరు విడుదల చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ కోరారు. చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ్యక్షతన
దళితుల జీవితాల్లో గిప్పుడే వెలుగులు వస్తున్న సమయంలో ‘మూలుగుతున్న నక్క మీద గుమ్మడికాయ వచ్చి పడ్డ’ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదని దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితబంధు పథ కం అమలులో జాప్యంపై దళితలోకం ఆందోళన చెందుతున్నది. ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల గడుస్తున్నా రెండో విడత డబ్బులను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నదని లబ్ధిదారులు మండిపడ
కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�
కేసీఆర్ సర్కార్ మంజూరు చేసిన దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కన్నూరి శ్రీశైలం ఆధ్యర్యంలో లబ
జిల్లాలో మొదటి విడుత దళితబంధు సాయం అందినప్పటికీ.. రెండో విడుత సా యంపై అధికారులు నోరు మెదపడం లేదు. కేసీఆర్ సర్కా రు హయాంలో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల కు వంద యూనిట్ల చొప్పున జిల్లాకు 200 యూనిట్లు మంజూరు �
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ సర్కారు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఒక కు టుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి పూచీకత్తు లేకుండా వందశాతం సబ్సిడీ రూపంలో అందించింది. ఈ పథకంతో లబ్ధిపొందిన కుటు�