పాల బిల్లులు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో విజయ డెయిరీ పాడి రైతులు గురువారం హైదరాబాద్లో మహాధర్నాకు పిలుపునిచ్చారు. విజయ పాడి రైతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద ఈ భారీ ధ�
ప్రభుత్వ విజయ డెయిరీలో పాలు పోస్తున్నా.. సకాలంలో బిల్లులు రాక జిల్లా రైతులు అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయ రంగం ఆగమైనా.. పాడి పరిశ్రమ ఆదుకుంటుందన్న నమ్మకంతో ఆ రంగాన్ని ఎంచుకున్న రైతులకు ఆగస్టు 15 నుంచి నిలి�
తమను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదంటూ పాడిరైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్కారుపై పోరుకు దిగిన రైతులు ఈ నెల 26న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నాక
Dairy farmers | పాల బిల్లుల కోసం పాడి రైతులు(Dairy farmers) రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆదిలాబాద్(Adilabad district) జిల్లా ఇచ్చోడలో పాడి రైతులు ఆందోళన చేపట్టారు. విజయ పాల డెయిరీకి(Vijaya dairy) పాలు పోస్తున్నా మూడు �
విజయ డెయిరీ పాడి రైతులకు త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని తె లంగాణ డెయిరీ డెలవప్మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తెలిపారు. అప్పటిదాకా రైతులు సహకరించాలని ఆదివారం ప్రకటనలో కోరారు. విజ య డెయిరీ �
విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ఆ సంస్థకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? రైతులను ప్రైవేటు డెయిరీలకు మళ్లించే కుట్ర జరుగుతున్నదా..? ఇందులో భాగంగానే పాల బిల్లులను చెల్లించడం లేదా..? విజయ డెయిరీలో, పాడి �
బకాయి ఉన్న నాలుగు పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం కల్వకుర్తి పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి- హైదరాబాద్ ప్రధాన రహదారిపై పాడి రైతులు ధర్నా నిర్వహించారు.
నిజాంపేట మండలం నార్లాపూర్లో శనివారం తెల్లవారుజామున విజయ డెయిరీ పాల వ్యాన్ గ్రామానికి చేరుకోగా పాడి రైతులు నిలిపేశారు. పాల డబ్బులు ఇచ్చేవరకూ ఇక్కడి నుంచి వ్యాన్ను కదలనివ్వమని మొండికేశారు.
Dairy farmers | కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి తమది, మూగజీవాల ఉసురు తగులుతుందని పాడిరైతులు పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు(Dairy farmers) హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై(S
మూడు నెలలుగా విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాల్లో పాడి రైతులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పాడి రైతులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు.
మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చే స్తూ శుక్రవారం రాజాపూర్ మండల కేం ద్రంలో పాడి రైతులు ఆందోళన నిర్వహించా రు. పాల బిల్లులు చెల్లించకపోవడంతో పశువుల పోషణ భారంగా మా
పెండింగ్లో ఉన్న పాలబిల్లు లు చెల్లించాలంటూ పాడి రైతులు గురువారం జడ్చర్లలోని సిగ్నల్గడ్డలో ప్రధాన రహదారిపై పాలడబ్బాలతో వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు.
పెండింగ్లో ఉన్న పాల బి ల్లులు వెంటనే చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మిడ్జిల్ మండలకేంద్రంలోని క ల్వకుర్తి- జడ్చర్ల ప్రధాన రహదారిపై పాడి రైతులు ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎం�
రెండు నెలలుగా విజయ డెయిరీ పాలబిల్లులు చెల్లించకపోవడంతో రైతన్నలు అప్పులపాలవుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గిరినాయక్ పేర్కొన్నారు. పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల