KTR | విజయ డెయిరీకి పాలు సరఫరా చేసే పాడి రైతులకు ఇప్పటి వరకు రూ. 350 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలను కూడా త్వరలోనే అంద�
పాడిరంగంపై ఆధారపడిన రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు విజయ డెయిరీ బోర్డు నిర్ణయించిందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు.
ఆగస్టు నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
పాల దిగుబడి, పశు సంపదను పెంచడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పాడి రైతుల కోసం పలు పథకాలను ప్రవేశ పెడుతున్నదని ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం జపాన్ తరహా విధానం అమలుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
పాడి రైతులకు పశుగ్రాసం దొరకడం లేదు. యంత్రాలతో వరి కోస్తుండడంతో సరిగ్గా గడ్డి చేతికి అందడం లేదు. దీంతో పశుపోషణ భారంగా మారింది. కూలీలతో వరి కోయిస్తే పంట చేతికి వచ్చే సరికి పది రోజుల సమయం పడుతుంది.