రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం జపాన్ తరహా విధానం అమలుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
పాడి రైతులకు పశుగ్రాసం దొరకడం లేదు. యంత్రాలతో వరి కోస్తుండడంతో సరిగ్గా గడ్డి చేతికి అందడం లేదు. దీంతో పశుపోషణ భారంగా మారింది. కూలీలతో వరి కోయిస్తే పంట చేతికి వచ్చే సరికి పది రోజుల సమయం పడుతుంది.