వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమపై ఆధారపడి మండలంలో ఎంతో మంది పాడి రైతులు జీవనోపాధి పొందుతున్నారు. వ్యవసాయంలో వచ్చే రాబడిపై నమ్మకం లేక రైతులు పాడిని నమ్ముకొని పశుపోషణను అభివృద్ధి చేసుకున్నారు.
Srinivas Goud | తెలంగాణ డెయిరీని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. రైతులు పాడి పరిశ్రమ నుంచి వైదొలిగి, వలస కూలీలుగా వెళ్లే పరిస్థిత�
Dairy farmers | కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు(Dairy farmers )కన్నెర్ర చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆందోళన బాటపట్టారు. పాల బిల్లులు చెల్లించడం లేదంటూ జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్(Station Ghanpur) బస్టాండ్ వద్ద జాత�
విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. పాల బకాయిలు రూ.కోటికి పైగా పేరుకు పోయాయి. పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. నాలుగు నెలల నుంచి పైసా విదల్చలేదు.
రెండు నెలలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గు రువారం పాడి రైతులు కల్వకుర్తి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర�
పాడి రైతులు రోడ్డెక్కారు. విజయ డెయిరీ పాలు కొనుగోలు చేసినా రెండు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని పోచమ్మ చౌరస్తాలో బుధవారం ధర్�
Dairy farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులను(Milk bills) వెంటనే ఖాతాల్లో జమ చేయాలని పాడిరైతులు(Dairy farmers) డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గేట్ వద్ద సోమవారం తాండ్ర, పోతెపల్లి, జూపల్లి గ్రామాల �
పాడి రైతులకు ఎట్టకేలకు గురువారం పాల బిల్లు లు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత పాల బిల్లులు నిలిచిపోయాయి. సుమారు రూ.80 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో 45 రోజులపాటు బిల్లులు రాక రైతుల పర�
రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పాడి రైతులకు ప్రభుత్వం రూ.80 కోట్ల మేర పాల బిల్లులు నిలిపివేసింది. ప్రతి 15 రోజులకోసారి పాల బిల్లులు చెల్లించే విజయ డెయిరీ.. ఇప్పుడు 45 రోజులైనా ఇవ్వడం లేదు. దీంతో పాడి రైతులు కుట�
పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని పాడి రైతులు డిమాండ్ చేశారు. పాల బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో వివిధ గ్
పెండింగ్లో ఉన్న పాల బిల్లులను తక్షణమే చెల్లించి, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయ డెయిరీ ప్రధాన కార్యాలయం ఎదుట పాడి రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, �
పాల ఉత్పత్తులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నేడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పాడి పశువులను పెంచుతున్నారు. తమ ఇంటి అవసరాలకు సరిపడా పాలను సమకూర్చుకుంటూ మిగతా విక్రయించి ఉపాధి పొందుతున్నారు.
పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విజయ డెయిరీ ఎండీ లక్ష్మిని శనివారం మండలంలోని పాల సొసైటీ అధ్యక్షులు కలిశారు. నెల రోజులుగా పాల సేకరణకు సంబంధించిన బిల్లులు