సైబర్నేరస్తుల ఆగడాలు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ఒకే రోజు.. మాయమాటలు చెప్పి.. బాధితుల నుంచి ఏకంగా రూ. 1.5 కోట్లను డిపాజిట్ చేయించుకున్నారు చైనా సైబర్ నేరగాళ్లు. ఖాతాలు అందిస్తున్న ఇక్కడి సైబర్నేరగాడికి కమీ
Cyber cheaters | అయోధ్య రామమందిరం పేరును ఉపయోగించి జరిగే మోసాల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శిఖాగోయెల్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్లు, ఏపీకే
Cyber crime | నకిలీ ఆధార్కార్డు(Fake Aadhaar), ఫాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని సైబర్ ఛీటర్స్ ముఠాలకు అందిస్తున్న ఇద్దరు సైబర్నేరగాళ్లను(Cybercriminals) సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘ప్రజాపాలన’ దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓ మహిళకు కాల్ చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10 వేలు నొక్కే�
విశాల్ హీరోగా వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమా చూశారా? వ్యక్తిగత సమాచారంతో సైబర్ నేరగాళ్లు సామాన్యులను ఆర్థికంగా ఎలా దెబ్బతీస్తారన్న విషయాన్ని చిత్రంలో చూసి సగటు ప్రేక్షకుడు నిశ్చేష్టుడయ్యాడు.
మోసం చేసేందుకు సైబర్నేరగాళ్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో పార్ట్టైమ్తో పాటు క్రిప్టో ట్రేడింగ్తో మోసానికి పాల్పడుతున్నారు. మొదట కొంత డబ్బును లాభంగా చూపిస్తార�
బెంగళూరుకు చెందిన రమేశ్ ఫోన్కు తన వాహనానికి చలాన్ విధించినట్టు సందేశం వచ్చింది. ఆయన దాన్ని ఓపెన్ చేసి లింక్పై క్లిక్ చేయగా.. క్షణాల్లోనే బ్యాంకు అకౌంట్ నుంచి లక్షల్లో నగదు కట్ అయినట్టు ఆయనకు సంద�
సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం విద్యావంతులే ఉంటున్నారు. చేతులు కాల్చుకున్న తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఒక రాచకొండ కమిషనరేట్ పరిధ�
క్రిప్టో ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో ఘట్కేసర్కు చెందిన ఒక వ్యాపారికి సైబర్నేరగాళ్లు రూ. 2 కోట్లు టోకరా వేశారు. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్నకు వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను సదరు వ్యాపార�
పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాలిస్తామని సెల్ఫోన్లకు మెసేజ్లు పంపిస్తూ హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే రోజుకు కనీస
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.4.5 లక్షలు సైబర్నేరగాళ్లు దోచేశారు. లాల్దర్వాజాకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వాట్సాప్కు ఓ మహిళ ఫోన్ చేసి క్రిప్టో ట్రేడింగ్లో భారీ లాభా�
కృత్రిమ మేధ సహాయంతో పట్టాలెక్కిన చాట్జీపీటీ భవిష్యత్తు ఆశాకిరణంలా మారింది. ఇంకా ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే లక్షల మంది యూజర్లు ఈ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకొన్నారు.