సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తెలిసేసరికి రిటైర్డ్ షిప్ కెప్టెన్ (75) రూ.11.16 కోట్లు పోగొట్టుకున్నారు. ఆయన మొబైల్ నంబరును ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆగస్టు 19న ఓ వాట్సాప్ గ్రూప్లో చేర్చారు.
ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధ జంటను ‘డిజిటల్ అరెస్టు’ చేసి, రూ.10.61 కోట్లు కాజేసిన ఘటనలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) పోలీసులు పురోగతి సాధించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దర్యాప్త�
మీ పాత ఫోన్లు అమ్ముతున్నారా..? డబ్బులు వస్తున్నాయని ఆశపడి మీ పనికిరాని ఫోన్ను విక్రయిస్తున్నారా..? అయితే జాగ్రత్త! ఇలా అమ్మడం వల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బందులు పడే ప్రమాదం ఉండవచ్చు! ఎందుకంటారా..? అయితే చదవం�
Cyber cheaters | విదేశాల్లో ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతీ, యువకులే వారి టార్గెట్. తొలుత జాబ్ ఆఫర్ ఉందంటారు. ‘మంచి కంపెనీలో, ఆకర్షణీయ వేతనంతో మీ కోసం కొలువు వేచి చూస్తున్నద’ని ఊరిస్తారు.
ఏజెన్సీ చేతిలో మోసపోయిన మహబూబాబాద్ జిల్లావాసి కాంబోడియా దేశంలో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ మాలోత్ కవిత అతడితో ఫోన్లో మాట్లాడి భారత్కు తీసుకొచ్చేందుకు కృష�
బ్యాంకు ఖాతాదారులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు మరో కొత్త మార్గం అనుసరిస్తున్నారు. ఎస్ఎంఎస్ ఫిషింగ్(స్మిషింగ్) ద్వారా ప్రలోభపెట్టే ఎస్ఎంఎస్లను పంపించి, ముఖ్యమైన సమాచారాన్ని చెప్పాలని లేదా స�
గోవా విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ కోసం సూర్య వేచిచూస్తున్నాడు. గంటలో విమానం ఎక్కాల్సి ఉండగా ఫోన్ వచ్చింది. ‘సర్.. మేము ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పార్�
టెలిగ్రామ్.. వాట్సాప్ అడ్డాగా బాధితులను, ఖాతాదారులను సైబర్నేరగాళ్లు ఎంచుకుంటున్నారు. ఇందులో కొన్ని సందర్భాల్లో బాధితులే బ్యాంకు ఖాతాలు సరఫరా చేసే కమీషన్ ఏజెంట్లుగా మారుతున్నారు. ప్రధాన సూత్రదారుల�
సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం నిరంతరం హస్తినాలో ఒక బృందం ఉండే విధంగా హైదరాబాద్ సైబర్క్రైమ్ విభాగం సన్నాహాలు చేస్తున్నది. సైబర్నేరగాళ్లు ఎక్కుగా ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్, పశ్చిమబె�
సైబర్నేరస్తుల ఆగడాలు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ఒకే రోజు.. మాయమాటలు చెప్పి.. బాధితుల నుంచి ఏకంగా రూ. 1.5 కోట్లను డిపాజిట్ చేయించుకున్నారు చైనా సైబర్ నేరగాళ్లు. ఖాతాలు అందిస్తున్న ఇక్కడి సైబర్నేరగాడికి కమీ
Cyber cheaters | అయోధ్య రామమందిరం పేరును ఉపయోగించి జరిగే మోసాల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఏడీజీ శిఖాగోయెల్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్లు, ఏపీకే