సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం విద్యావంతులే ఉంటున్నారు. చేతులు కాల్చుకున్న తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఒక రాచకొండ కమిషనరేట్ పరిధ�
క్రిప్టో ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో ఘట్కేసర్కు చెందిన ఒక వ్యాపారికి సైబర్నేరగాళ్లు రూ. 2 కోట్లు టోకరా వేశారు. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్నకు వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను సదరు వ్యాపార�
పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాలిస్తామని సెల్ఫోన్లకు మెసేజ్లు పంపిస్తూ హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే రోజుకు కనీస
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.4.5 లక్షలు సైబర్నేరగాళ్లు దోచేశారు. లాల్దర్వాజాకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వాట్సాప్కు ఓ మహిళ ఫోన్ చేసి క్రిప్టో ట్రేడింగ్లో భారీ లాభా�
కృత్రిమ మేధ సహాయంతో పట్టాలెక్కిన చాట్జీపీటీ భవిష్యత్తు ఆశాకిరణంలా మారింది. ఇంకా ప్రయోగదశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే లక్షల మంది యూజర్లు ఈ వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకొన్నారు.
సైబర్ నేరాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 24 గంటల్లోపు 1930 నంబర్కి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం.
విదేశాలలో ఉండే భారతీయులకు.. వారి బంధువులకు తక్కువ ధరకు విమాన టికెట్లు సమకూరుస్తామంటూ సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. గడిచిన నెల రోజుల్లోనే నేరగాళ్లు ఎనిమిది మందిని మోసగించి లక్షలు దోచుకున్నారు.
ఆపదలో ఉన్నవారినీ వదలని సైబర్ నేరగాళ్లు లక్ష్మీదేవిపల్లి, జూలై 23 : ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి సాయం చేస్తామని చెప్పి.. వారి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు సైబర్ నేరగాళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవ�
సిద్దార్థ్ ప్రైవేట్ ఉద్యోగి. ఎవరో తనను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. బిట్కాయిన్లతో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటూ గ్రూప్లోని కొందరు పెట్టే మెసేజ్లు చూసి తాను కూడా తొలుత కొద్దిమొత్తంలో పెట్టుబడి
“మీరు షాపింగ్ చేశారు...అదృష్టం మీ ఇంటి తలుపు తట్టింది..మా ఆన్లైన్ షాపింగ్ యాప్లో మీరు కొనుగోలు చేసినందుకు మీకు భారీ బహుమతి వరించింది...” అంటూ ఓ ఫోన్ కాల్.“మా కంపెనీలో షాపింగ్ చేసిన వినియోగదారుల ఫోన్
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పలువురు నగరవాసులు మోసపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. శాలిబండకు చెందిన బాధితుడికి రోజ�