సైబర్ నేరాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 24 గంటల్లోపు 1930 నంబర్కి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం.
విదేశాలలో ఉండే భారతీయులకు.. వారి బంధువులకు తక్కువ ధరకు విమాన టికెట్లు సమకూరుస్తామంటూ సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. గడిచిన నెల రోజుల్లోనే నేరగాళ్లు ఎనిమిది మందిని మోసగించి లక్షలు దోచుకున్నారు.
ఆపదలో ఉన్నవారినీ వదలని సైబర్ నేరగాళ్లు లక్ష్మీదేవిపల్లి, జూలై 23 : ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి సాయం చేస్తామని చెప్పి.. వారి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు సైబర్ నేరగాళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవ�
సిద్దార్థ్ ప్రైవేట్ ఉద్యోగి. ఎవరో తనను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. బిట్కాయిన్లతో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటూ గ్రూప్లోని కొందరు పెట్టే మెసేజ్లు చూసి తాను కూడా తొలుత కొద్దిమొత్తంలో పెట్టుబడి
“మీరు షాపింగ్ చేశారు...అదృష్టం మీ ఇంటి తలుపు తట్టింది..మా ఆన్లైన్ షాపింగ్ యాప్లో మీరు కొనుగోలు చేసినందుకు మీకు భారీ బహుమతి వరించింది...” అంటూ ఓ ఫోన్ కాల్.“మా కంపెనీలో షాపింగ్ చేసిన వినియోగదారుల ఫోన్
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి పలువురు నగరవాసులు మోసపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. శాలిబండకు చెందిన బాధితుడికి రోజ�
దొరక్కుండా వేగుల వ్యవస్థ ఏర్పాటు పట్టుకోవడానికి వస్తే.. అడ్డాలు మార్చి అజ్ఞాతంలోకి.. సైబర్ నేరగాళ్ల సరికొత్త వ్యూహం చిక్కకుండా..దొరకకుండా సైబర్నేరగాళ్లు సరికొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. ఎంత ‘టెక�
‘డిటో’మోసాలతో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారంతో ఫేక్ అకౌంట్ల సృష్టి కొద్దిపాటి చిట్కాలతో ఖాతాలు భద్రం హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ పంథా మారుస్తున్�