మీ క్రెడిట్కార్డు వేరే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిందంటూ.. కాల్ చేసి సైబర్ మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చాట్ జీపీటీ సహాయం తీసుకుని పేరున్న సంస్థ ఫ్రాంచైస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒక మహిళను సైబర్నేరగాళ్లు నిండా ముంచేశారు. పేరున్న సంస్థల ఫ్రాంచైస్ల కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేసే వారిని సైబర్నేరగాళ్ల�
జాతకాల పేరుతో ఆన్లైన్లో బురిడీ బాబాలు అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. లోకల్ టీవీ చానల్స్లో ప్రకటనలు ఇచ్చే ఈ బాబాలు.. ఇప్పుడు సోషల్మీడియాలో ఇన్స్టా, ఫేస్బుక్లను వేదిక చేసుకుంటున్నారు. ప్రేమ, ప
లాభాలు ఇప్పిస్తామంటూ.. పెట్టుబడి పెట్టించి.. రూ.87,51,400 లక్షలు కొట్టేసిన సైబర్ నెరగాళ్లలో ఒకరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పో లీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీ లో ఉన్నాడు.
‘మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ చేయకపోతే నెగెటివ్లోకి వెళ్తారు. మీకు రావాల్సిన లాభాలకు గండి పడుతుంది’ అంటూ కొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. సైబర
సైబర్నేరాలను కట్టడి చేయడానికి సెల్ఫోన్ కాలర్ ట్యూన్.. టీవీలు.. సోషల్మీడియాల ప్రకటనలతో అవగాహన కల్పిస్తున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.. మారుమూల ప్రాంతాలల్లో కూడా ఈ మోసాల పరంపర నడుస్తున్నద
పార్ట్టైమ్ వర్క్ఫ్రమ్ హోమ్ అఫర్ ఇస్తున్నామంటూ ఒక ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 6.3 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్ నుంచి ఒక మేసేజ్ వచ్చింది, �