సైబర్నేరాలకు వాడుకున్న మ్యూల్ అకౌంట్ల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. చైన్సిస్టమ్ ద్వారా తమకు తెలియకుండానే తమ ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించేందుకు అనుకూలమైన మ్యూల్ అకౌంట్లను తయారు�
ఒకడిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోదని, అతడి స్థానంలో మరొకడు వస్తాడని, సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదంటూ పైరసీ కేసును ఛేదించడంలో సీపీగా కీలక పాత్ర పోషించి, ప్రస్తుత హోంశాఖ కార్యదర్
ఆన్లైన్ అకౌంట్ పాస్వర్డు చాలా క్లిష్టంగా ఎవరూ ఊహించని విధంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగాలు హెచ్చరిస్తుంటాయి. అయితే ఓ తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2025లో ప్రజలు అత్యధికంగా 123456, అడ్మిన్, పాస్
National Crime Records Bureau: 2023లో సైబర్ నేరాలు పెరిగినట్లు ఎన్సీఆర్బీ తన నివేదికలో పేర్కొన్నది. ఆ ఏడాది మర్డర్ల సంఖ్య తగ్గినట్లు కూడా చెప్పింది. సైబర్ నేరాలు 31.2 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక ఎస్టీలపై క�
అమాయకులను మోసం చేయడంలో సైబర్ క్రైమ్ ప్రధానమైందని, దీనిని నివారించుటకు యువత అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు.
రాష్ట్రంలో సైబర్ నేరాలు తగ్గాయని చెబుతూనే.. ఈ ఏడాది ఆరు నెలల్లో ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.726 కోట్లు కొల్లగొట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ తెలిపారు. శుక్రవారం సైబర్ సెక్యూరిటీ �
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై షీ టీం శ్రీ విగ్నేష్, సుమతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
మహానగరానికి ఒకే ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉందని, ఇందులో 120 మంది మాత్రమే పనిచేస్తున్నారని, సైబర్ క్రైమ్లు పెరుగుతున్న స్థాయిలో సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్కు సామర్థ్యం లేదని హైదరాబాద్ పో
మనదేశంలో 2022-24 మధ్యకాలంలో డిజిటల్ అరెస్టు స్కామ్లు, సంబంధిత సైబర్ నేరాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్రం తెలిపింది. గత ఏడాది సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్ము 21 రెట్లు పెరిగి.. రూ.1,935 కోట్లకు చేరుకుందన�
పెరుగుతున్న సైబర్నేరాలను అడ్డుకోవడంలో పోలీసులతో పాటు బ్యాంకుల పాత్ర కీలకమని, అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం సీనియర్ బ్యాంకు అధికారులు, ఆర
దేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఒకే ఏడాదిలో సుమారుగా రూ.2,000 కోట్లు దోచుకెళ్లారు. గుండెలు ఝల్లుమనే ఈ వార్త ఎక్కడిదో కాదు. అది మనదేశంలోనే, మన తెలంగాణ రాష్ట్రంలోనే.. అంత నగదును సైబర్ నేరగాళ్లు మన పౌరుల ఖాతాల నుంచి లూ�
కల్లబొల్లి కబుర్ల కాంగ్రెస్ సర్కారు చేతగాని పాలనలో నేరాలు విజృంభిస్తున్నాయి. ఓ వైపు శాంతిభద్రతలు క్షీణిస్తూ ఉంటే, మరోవైపు అభివృద్ధి అడుగంటుతున్నది. తాజాగా పోలీసు అధికారులు వెల్లడించిన గణాంకాలే అందుక�
సైబరాబాద్లో నేరాలు భారీగా పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈసారి క్రైం రేట్ ఏకంగా 64 శాతం పెరిగి 14,830 కేసులు అధికంగా నమోదయ్యాయి. 2023లో 22,859 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 37,689 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో సైబర్ నేరాలలో 122 �
పాత సెల్ఫోన్ను తెలియని వారికి విక్రయిస్తే చికుల్లో పడే అవకాశాలున్నాయని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత మొబైల్ ఫోన్లను కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనల�