రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. శాంతి భద్రతల విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0’ను ప్రార�
కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 21: సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ అధికారు�
సైబర్నేరాల్లో ఖాతాదారులతోనే కేసుల దర్యాప్తును సరిపెట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో ఉండే సైబర్నేరగాళ్ల బ్యాంకు ఖాతాదారులను పట్టుకోవడానికే పరిమితమవుతూ ఇ�
వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ రూ.21 వేలు పెడితే నెల రోజుల్లో భారీ లాభాలొస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు సైబర్నేరగాళ్లు తయారు చేసిన ఏఐ వీడియోను చూసిన ఓ రిటైర్డు ఉద్యోగి అది నిజమని నమ
మనం రోజూ ఏదో ఒక యాప్ను ఓపెన్ చేస్తాం.. ఏదో ఒక వెబ్సైట్లో లాగిన్ అవుతాం. ‘Allow Permissions?’ అని అడుగుతుంది.. మనం యాక్సెప్ట్ కొడతాం. అంతే.. పని అయిపోయింది అనుకుంటాం.
ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూసి అమెజాన్ డెలివరీ హబ్ పార్టనర్ ఫ్రాంచైజ్ కోసం ప్రయత్నించిన ఓ న్యాయవాదికి సైబర్నేరగాళ్లు రూ. 2.87 లక్షలు టోకరా వేశారు. రాంపల్లికి చెందిన బాధితుడు ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చ�
సైబర్ నేరగాళ్లు కేవలం బాధితుల బ్యాంకు ఖాతాలను మాత్రమే ఖాళీ చేయడం లేదని, వారి భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని కూడా హైజాక్ చేస్తున్నారని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం ఆది�
నిత్యం జిమ్కు వెళ్లాలని అనుకున్నా.. అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నదని, ఈ సంవత్సరం ఆ ధోరణికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. విధి నిర్వహణ హడావుడిలో వ�
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని ఆర్థిక సహాయం పేరిట మోసాలకు పాల్పడుతున్న మహమ్మద్ �
సైబరాబాద్లో ఈ ఏడాది నేరాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు పెరగడంతో పాటు రెట్టింపు చలాన్లు ప్రజలపై వేశారు. ట్రాఫిక్ చలాన్లే లక్ష్యంగా ఈ ఏడాది సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం పని చేసినట్లు విమర్శలు వస్తున్నాయ�
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు(Cybercrimes )కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుంకరి జ్యోతి అన�
సైబర్నేరాలకు వాడుకున్న మ్యూల్ అకౌంట్ల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. చైన్సిస్టమ్ ద్వారా తమకు తెలియకుండానే తమ ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించేందుకు అనుకూలమైన మ్యూల్ అకౌంట్లను తయారు�