సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన హనుమకొండలోని ఎన్ఐటీలో మీడియాతో మాట్లాడారు.
సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజలంతా ఆ నేరాల తీరుపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్రావు తెలిపారు.
నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని సైబర్నేరగాళ్లు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు పూర్తిచేసుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం కోసం వెతిక�
ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా వారిని నిరంతరం అప్రమత్తం చేస్తూ.. అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు సూచించారు. జిల్లా ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాల కా�
తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. హింస పెట్రేగిపోతున్నది. నేరాల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉన్నది. మూడు సంవత్సరాల్లో (20232025) సుమారు 6.76 లక్షల నేరాలు నమోదయ్యాయి. 2024లో నేరాల సంఖ్య 2023తో �
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందం అవగాహన అవగాహన కల్పించింది.
రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. శాంతి భద్రతల విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0’ను ప్రార�
కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 21: సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీస్ అధికారు�
సైబర్నేరాల్లో ఖాతాదారులతోనే కేసుల దర్యాప్తును సరిపెట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు ఇటీవల తెలుగు రాష్ర్టాల్లో ఉండే సైబర్నేరగాళ్ల బ్యాంకు ఖాతాదారులను పట్టుకోవడానికే పరిమితమవుతూ ఇ�
వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ రూ.21 వేలు పెడితే నెల రోజుల్లో భారీ లాభాలొస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు సైబర్నేరగాళ్లు తయారు చేసిన ఏఐ వీడియోను చూసిన ఓ రిటైర్డు ఉద్యోగి అది నిజమని నమ