మొబైల్ ఫోన్లలో వచ్చే మోసపూరిత ప్రకటనలు, లాటరీ వచ్చిందని, వడ్డీ లేకుండా లోన్ తీసుకోమంటూ డబ్బు ఆశ చూపించే లింక్లు, స్కానర్లను నమ్మవద్దని గాంధీనగర్ పోలీసులు హెచ్చరించారు.
అక్రమంగా సేకరించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రలను క్లోనింగ్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. మొత్తం 9 మంది సభ్యులతో కూడిన ఈ ముఠాలో ఆరుగురిని సీస�
మహిళలకు అండగా సఖీ కేంద్రం నిలుస్తున్నదని నిర్వాహకురాలు పీ మమత అన్నారు. నిర్మల్ జిల్లాలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమాన్ని పురస్కరించుకొని గత నెల 25 నుంచి ఈ నెల 10 వరకు పక్షోత్సవాల�
తిరువనంతపురం: కరోనా మహమ్మారి కాలంలో దేశంలో సైబర్ నేరాలు 500 శాతం పెరిగాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీవోడీ) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. 14వ హ్యాకింగ్, సైబర్సెక్యూరిటీ బ్రీఫింగ్ ‘C0c0n’ను కేరళ పోలీ�