సైబర్ చీటర్లు మళ్లీ పంజా విసిరారు. ఓ గృహిణిని మాయమాటలతో నమ్మించి.. లక్షలు కాజేశారు. కాప్రాకు చెందిన బాధితురాలి వాట్సాప్కు మార్చి నెలలో ఓమినికామ్ గ్రూప్ నుంచి యూట్యూబ్ లింక్లు క్లిక్ చేసి సబ్స్ర్
నీతో కలిసి చదువుకున్నాను.. నేను అమెరికాలో ఉన్నాను.. డాలర్లను రూపాయిలుగా మార్చేందుకు ఇబ్బంది అవుతున్నది. ఇండియన్ కరెన్సీ కావాలి’ అని మాటలు కలిపి రూ.2.85 లక్షలు దోచుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై శంషోద్దీన
సైబర్ క్రైమ్ కట్టడిలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించిందన
పదిహేడు వర్టికల్స్ విభాగంలోని కేటగిరీ-3లో ఆదిలాబాద్ వన్టౌన్ ఠాణా 2022 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. గురువారం హైదరాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా �
ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన పద్మారావునగర్కు చెందిన పి.ఉదయ్కుమార్ (28) హఠాన్మరణంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంబంధించిన కారణాలు తెలుసుకోవడంతోపాటు మృతదే
సిద్దార్థ్ ప్రైవేట్ ఉద్యోగి. ఎవరో తనను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. బిట్కాయిన్లతో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటూ గ్రూప్లోని కొందరు పెట్టే మెసేజ్లు చూసి తాను కూడా తొలుత కొద్దిమొత్తంలో పెట్టుబడి