Loan Apps | భారత్లో గత రెండేళ్లలో ఆన్లైన్ రుణ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో ఆన్లైన్ మోసాలు సైతం గణనీయంగా పెరిగాయి. రుణ యాప్ల వేధింపుల కారణంగా ఎంతో మంది జీవితాలను చాలించారు. రిజర్వ్ బ్యా
బెంగళూరుకు చెందిన రమేశ్ ఫోన్కు తన వాహనానికి చలాన్ విధించినట్టు సందేశం వచ్చింది. ఆయన దాన్ని ఓపెన్ చేసి లింక్పై క్లిక్ చేయగా.. క్షణాల్లోనే బ్యాంకు అకౌంట్ నుంచి లక్షల్లో నగదు కట్ అయినట్టు ఆయనకు సంద�
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి.
తొండ ఊసరవెల్లిగా మారినట్లు.. మొదట్లో బాధితులుగా ఉండే కొందరు, పోయిన చోటే రాబట్టుకోవాలని ఇతరులను మోసం చేసి నేరస్తులుగా మారుతున్నారు. మోస పోయినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి.. ఇతరులను మో�
సైబర్ చీటర్లు మళ్లీ పంజా విసిరారు. ఓ గృహిణిని మాయమాటలతో నమ్మించి.. లక్షలు కాజేశారు. కాప్రాకు చెందిన బాధితురాలి వాట్సాప్కు మార్చి నెలలో ఓమినికామ్ గ్రూప్ నుంచి యూట్యూబ్ లింక్లు క్లిక్ చేసి సబ్స్ర్
నీతో కలిసి చదువుకున్నాను.. నేను అమెరికాలో ఉన్నాను.. డాలర్లను రూపాయిలుగా మార్చేందుకు ఇబ్బంది అవుతున్నది. ఇండియన్ కరెన్సీ కావాలి’ అని మాటలు కలిపి రూ.2.85 లక్షలు దోచుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై శంషోద్దీన
సైబర్ క్రైమ్ కట్టడిలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించిందన
పదిహేడు వర్టికల్స్ విభాగంలోని కేటగిరీ-3లో ఆదిలాబాద్ వన్టౌన్ ఠాణా 2022 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. గురువారం హైదరాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా �