నగరవాసుల నుంచి ప్రతి రోజు సగటున సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ జాయింట్ సీపీ(క్రైమ్స్) ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం సీసీఎస్లో మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం�
సైబర్ నేరాలను మెరుపు వేగంతో దర్యాప్తు చేస్తే.. నేరగాళ్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
మేం సీబీఐ అఫీసర్స్ మాట్లాడుతున్నాం.. రెండు గంటల్లో ఢిల్లీకి రావాలి.. మీపై ఇక్కడ కేసు నమోదైంది.. మీరు రాకుంటే అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వస్తుంది.. మీపై డ్రగ్ స్మగ్లింగ్ కేసు నమోదైంది. మీ ఫోన్ నంబర్ ద�
నకిలీ ఆధార్కార్డు, పాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. వాటిని సైబర్ చీటర్స్కు అందజేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పేరిట వచ్చే ఉద్యోగాలు, అత్యాశకు పోయి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలకు దూరంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై (Pending Challans) ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అకాశం కల్పించింది.
రాచకొండ కమిషనరేట్ 2023 వార్షిక నివేదికను బుధవారం నాగోల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీస్ కమిషనర్ సుధీర్బాబు విడుదల చేశారు. కేసుల నమోదు సంఖ్య పెరిగినా, నేరస్తులకు శిక్షలు వేయించడంలో తెలంగాణల�
యూకే నుంచి మీకు పార్సిల్ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన కొరియర్ను మేం ఎక్కువ రోజులు డిపాజిట్ ఉంచుకోలేము. దీనికి డెలివరీ చార్జీలు పే చేయలేదు... స్కాన్ చేస్తే అందులో పౌండ్స్ ఉన్నాయని ఢిల్లీ ఎయిర�
Loan Apps | భారత్లో గత రెండేళ్లలో ఆన్లైన్ రుణ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో ఆన్లైన్ మోసాలు సైతం గణనీయంగా పెరిగాయి. రుణ యాప్ల వేధింపుల కారణంగా ఎంతో మంది జీవితాలను చాలించారు. రిజర్వ్ బ్యా
బెంగళూరుకు చెందిన రమేశ్ ఫోన్కు తన వాహనానికి చలాన్ విధించినట్టు సందేశం వచ్చింది. ఆయన దాన్ని ఓపెన్ చేసి లింక్పై క్లిక్ చేయగా.. క్షణాల్లోనే బ్యాంకు అకౌంట్ నుంచి లక్షల్లో నగదు కట్ అయినట్టు ఆయనకు సంద�
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి.
తొండ ఊసరవెల్లిగా మారినట్లు.. మొదట్లో బాధితులుగా ఉండే కొందరు, పోయిన చోటే రాబట్టుకోవాలని ఇతరులను మోసం చేసి నేరస్తులుగా మారుతున్నారు. మోస పోయినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి.. ఇతరులను మో�