మీ పేరుతో అక్రమ దందా నడుస్తుంది.. మేము సీబీఐ అధికారులం.. మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ చేయాలి.. అంటూ అమాయకులను డిజిటల్ లాక్ చేస్తున్న సైబర్నేరగాళ్లు.. బాధితుల బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు.
ఆ సందేశం చూడగానే ఎవరికైనా సందేహం రావాలి! కానీ, కొందరికి ఏ అనుమానమూ కలుగదు. ‘మీకు లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయ’ని చెబితే.. ఎగిరి గంతేస్తారు కానీ, ఎంతమంది ఆరాలు తీస్తారు? ఆ మెసేజ్ చదువుతున్నప్పుడే వారి కండ్ల
Cybercrime: ఇండియాలో సైబర్ క్రైం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ దాడులు జరుగుతున్న దేశాల్లో ఇండియా 80వ స్థానంలో ఉంది. 2023లో 34 శాతం మంది కంప్యూటర్ యూజర్లకు స్థానిక బెదిరింపులు వచ్చాయి. ఏడున్నర కోట్ల మందిప�
Cybercrime | పార్ట్టైం జాబ్ ఇప్పిస్తామని చెప్పి సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్(Aminpur)కు చెందిన ముగ్గురు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు(Cybercrime) మోసం చేశారు.
నగరవాసుల నుంచి ప్రతి రోజు సగటున సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ జాయింట్ సీపీ(క్రైమ్స్) ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం సీసీఎస్లో మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం�
సైబర్ నేరాలను మెరుపు వేగంతో దర్యాప్తు చేస్తే.. నేరగాళ్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
మేం సీబీఐ అఫీసర్స్ మాట్లాడుతున్నాం.. రెండు గంటల్లో ఢిల్లీకి రావాలి.. మీపై ఇక్కడ కేసు నమోదైంది.. మీరు రాకుంటే అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వస్తుంది.. మీపై డ్రగ్ స్మగ్లింగ్ కేసు నమోదైంది. మీ ఫోన్ నంబర్ ద�
నకిలీ ఆధార్కార్డు, పాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. వాటిని సైబర్ చీటర్స్కు అందజేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పేరిట వచ్చే ఉద్యోగాలు, అత్యాశకు పోయి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలకు దూరంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై (Pending Challans) ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అకాశం కల్పించింది.
రాచకొండ కమిషనరేట్ 2023 వార్షిక నివేదికను బుధవారం నాగోల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీస్ కమిషనర్ సుధీర్బాబు విడుదల చేశారు. కేసుల నమోదు సంఖ్య పెరిగినా, నేరస్తులకు శిక్షలు వేయించడంలో తెలంగాణల�
యూకే నుంచి మీకు పార్సిల్ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన కొరియర్ను మేం ఎక్కువ రోజులు డిపాజిట్ ఉంచుకోలేము. దీనికి డెలివరీ చార్జీలు పే చేయలేదు... స్కాన్ చేస్తే అందులో పౌండ్స్ ఉన్నాయని ఢిల్లీ ఎయిర�