సైబర్ నేరగాళ్లను పట్టుకుని వారి నుంచి సొత్తు రికవరీ చేసి మళ్లీ ఆ సొత్తులో కొంత భాగాన్ని తన సొంతానికి వాడుకున్న సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్పై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సస్పెన్షన్ వేటు వేసినట్లు త�
MANDAMARRI | మందమర్రి రూరల్, మార్చి29: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల తుర్కపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం రామగ�
Cybercrime | తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి పెడుతూ తల్లిదండ్రుల కలలను నేరవేర్చే విధంగా ముందుకు సాగాలని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ సూచించారు.
SP Sindhu Sharma | జిల్లా ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
మెదక్ జిల్లాలో 20 23-24 సంవత్సరంలో 4871 కేసులు నమోదయ్యాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి వెల్లడించారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు వార్షిక నివేదిక-2024ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుత�
ఇక నుంచి మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే తప్పనిసరిగా ‘సైబర్ క్రైమ్ అవగాహన’ కాలర్ ట్యూన్ను వినాల్సిందే. సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి హోం మంత్రిత్వ శాఖ నిర
ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఓ విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన చేజేతులా తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు.
మ్యాట్రిమోనీ డాట్కామ్తో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా అశోక్నగర్కు చెందిన దంపతులు ఎర్ర వెంకటనాగరాజు, రామంచ సౌజన్యను రిమాండ్ చేసినట్లు రామగుండం సైబర్క్రైమ్ పో�
సాధారణంగా సెల్ఫోన్లలో కాపర్, లిథియం తదితర లోహాలతోపాటు మదర్ బోర్డు, ఐసీ, స్రీన్ లాంటి ఉపకరణాలు ఉంటాయి. అవి వినియోగించగలిగే స్థితిలో ఉంటే నేరగాళ్ల ముఠాలు వాటిని వేరు చేసి తిరిగి విక్రయిస్తారు. పాత ఫోన్�
సాధారణంగా సెల్ఫోన్లలో కాపర్, లిథియం తదితర లోహాలతోపాటు మదర్ బోర్డు, ఐసీ, స్రీన్ లాంటి ఉపకరణాలు ఉంటాయి. అవి వినియోగించగలిగే స్థితిలో ఉంటే నేరగాళ్ల ముఠాలు వాటిని వేరు చేసి తిరిగి విక్రయిస్తారు. పాత ఫోన్�
Rashmika Mandanna | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు అంబాసిడర్గా అగ్ర కథానాయిక రష్మిక మందన్నను నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటి
Cyber Crime: సైబర్ క్రైమ్ పెను సవాల్గా మారిందని కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. సైబర్ క్రైం సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐపీఎస్ ట్రైనీలు సాంకేతిక అంశాల్లో నిపుణత సాధించాలని పేర్కొన్నారు. హై