పదిహేడు వర్టికల్స్ విభాగంలోని కేటగిరీ-3లో ఆదిలాబాద్ వన్టౌన్ ఠాణా 2022 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. గురువారం హైదరాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా �
ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన పద్మారావునగర్కు చెందిన పి.ఉదయ్కుమార్ (28) హఠాన్మరణంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంబంధించిన కారణాలు తెలుసుకోవడంతోపాటు మృతదే
సిద్దార్థ్ ప్రైవేట్ ఉద్యోగి. ఎవరో తనను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. బిట్కాయిన్లతో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటూ గ్రూప్లోని కొందరు పెట్టే మెసేజ్లు చూసి తాను కూడా తొలుత కొద్దిమొత్తంలో పెట్టుబడి
విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు అమీర్పేట్, నవంబర్ 23 : సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సనత్నగర్ ప్రభుత్వ పాఠశాల (ఓల్డ్)లో సైబర్ కాంగ్రెస్ వింగ్ను ఏర్పాటు చేశారు. సైబర్ నేర�