ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన పద్మారావునగర్కు చెందిన పి.ఉదయ్కుమార్ (28) హఠాన్మరణంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంబంధించిన కారణాలు తెలుసుకోవడంతోపాటు మృతదే
సిద్దార్థ్ ప్రైవేట్ ఉద్యోగి. ఎవరో తనను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. బిట్కాయిన్లతో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటూ గ్రూప్లోని కొందరు పెట్టే మెసేజ్లు చూసి తాను కూడా తొలుత కొద్దిమొత్తంలో పెట్టుబడి
విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు అమీర్పేట్, నవంబర్ 23 : సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సనత్నగర్ ప్రభుత్వ పాఠశాల (ఓల్డ్)లో సైబర్ కాంగ్రెస్ వింగ్ను ఏర్పాటు చేశారు. సైబర్ నేర�
దేశంలో తొలిసారి పటిష్ట చట్టం తెస్తున్నాం నల్సార్తో కలిసి మసాయిదా రూపకల్పన మన ఐటీపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు ఇవాంటి సంస్థ సేవల ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగ�
చింతకాని: చింతకాని పోలీస్శాఖ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యచారాలు, వేధింపులు, డయల్100, బాణామతి తదితర అంశాలపై కళాజాత బృందం అవగాహన కల్పించింది. ఈ సందర్బంగా ఎస్సై లవణ్కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఈ�
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్ : ఓ పేరొందిన కాలేజీ తమ విద్యార్థులకు జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా హఠాత్తుగా ఓ అగంతకుడు చొరబడి.. ఓ విద్య