సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం విద్యార్థులకు సూచించారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ
యూ ట్యూబర్ అన్వేష్ కేసును సైబర్ క్రైమ్కు బదిలీ చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఆదివారం మరోసారి సినీ నటి కరాటే కల్యాణి యూట్యూబర్ అన్వేష్పై చర్యలు తీసుకోవాలని కో రారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరిస్తున్న పెడచెవిన పెడుతున్న మీరు మరోసారి మోసానికి బలి కాక తప్పలేదు. విద్యుత్ ట్రాన్స్ కో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి ఏ�
సైబర్ నేరాల బారినపడిన బాధితులకు రికవరీ చేసిన రూ.42.22 కోట్ల నగదు అందజేసినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. జాతీయ లోక్అదాలత్లో మొత్తం 1,05,182 కేసులు పరిషారమైనట్టు శాంతిభద్రతల అడిషనల్�
సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఓ కమిషనరేట్లోని సైబర్ఠాణాలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అధికారికి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను రిటైర్డ్ అదనపు ఎస్పీ నర్సింహారెడ్డిని
Immadi Ravi | తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తూ, పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన ప్రముఖ పైరసీ వెబ్సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.
Anupama | ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ఆన్లైన్ వేధింపులకు గురైంది. దీంతో ఈ విషయంపై కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది నటి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయగా.. ఈ విషయం గురించి నటి
సైబర్నేరాలను నియంత్రించడంలో జోనల్ సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని, సైబర్నేరాలను అరికట్టడానికి , కేసుల పరిష్కారానికి బ్యాంకులు, టెలికాం సంస్థలు, న్యాయ సంస్థలతో కలిసి పనిచేయాలని నగర పోలీస్
సైబర్నేరాలను అడ్డుకోవడంలో బ్యాంకుల పాత్ర కూడా కీలకంగా ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు. బుధవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావే�
పాలకుర్తి మండలం బసంతనగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులకు బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామి ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ పట్ల శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.