Cyber crime | ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్9Cybercrime) ద్వారా భారీగా డబ్బులు సంపా దించవచ్చంటూ యువతిని నమ్మించి మోసం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దేశ వ్యాప్తంగా నకిలీ ఖాతాలు తెరిచి సైబర్మోసాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి వెల్లడించార
అగ్ర కథానాయిక తమన్నాపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్ఫామ్ మహాదేవ్కు అనుబంధ యాప్గా ఉన్న ఫెయిర్ ప్లే కోసం తమన్నా ప్రచారకర్తగా
మీ వ్యక్తిగత లేదా మీ సంస్థకు సంబంధించిన గోప్యమైన సమాచారం మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా సామాజిక లేదా ఇతర మాధ్యమాల్లో వెల్లడైతే మీరు ఏం చేస్తారు? నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారలు, రా
సైబర్ దునియా విస్తృతి పెరిగే కొద్దీ.. విశృంఖలత్వమూ పెచ్చరిల్లుతున్నది. మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు ఫ్రాడ్స్టర్లు. మన బలహీనతలను వారి బలంగా మలుచుకుంటున్నారు. అత్యాశకు పోయే
మీ పేరుతో అక్రమ దందా నడుస్తుంది.. మేము సీబీఐ అధికారులం.. మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ చేయాలి.. అంటూ అమాయకులను డిజిటల్ లాక్ చేస్తున్న సైబర్నేరగాళ్లు.. బాధితుల బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు.
ఆ సందేశం చూడగానే ఎవరికైనా సందేహం రావాలి! కానీ, కొందరికి ఏ అనుమానమూ కలుగదు. ‘మీకు లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయ’ని చెబితే.. ఎగిరి గంతేస్తారు కానీ, ఎంతమంది ఆరాలు తీస్తారు? ఆ మెసేజ్ చదువుతున్నప్పుడే వారి కండ్ల
Cybercrime: ఇండియాలో సైబర్ క్రైం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ దాడులు జరుగుతున్న దేశాల్లో ఇండియా 80వ స్థానంలో ఉంది. 2023లో 34 శాతం మంది కంప్యూటర్ యూజర్లకు స్థానిక బెదిరింపులు వచ్చాయి. ఏడున్నర కోట్ల మందిప�
Cybercrime | పార్ట్టైం జాబ్ ఇప్పిస్తామని చెప్పి సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్(Aminpur)కు చెందిన ముగ్గురు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు(Cybercrime) మోసం చేశారు.
నగరవాసుల నుంచి ప్రతి రోజు సగటున సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ జాయింట్ సీపీ(క్రైమ్స్) ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం సీసీఎస్లో మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం�
సైబర్ నేరాలను మెరుపు వేగంతో దర్యాప్తు చేస్తే.. నేరగాళ్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.