సైబర్నేరాలను నియంత్రించడంలో జోనల్ సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని, సైబర్నేరాలను అరికట్టడానికి , కేసుల పరిష్కారానికి బ్యాంకులు, టెలికాం సంస్థలు, న్యాయ సంస్థలతో కలిసి పనిచేయాలని నగర పోలీస్
సైబర్నేరాలను అడ్డుకోవడంలో బ్యాంకుల పాత్ర కూడా కీలకంగా ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు. బుధవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావే�
పాలకుర్తి మండలం బసంతనగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులకు బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామి ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ పట్ల శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
సైబర్ పంజాలో చిక్కి.. ఓ నగరవాసి రూ.35 లక్షలు కోల్పోయాడు. ముషీరాబాద్కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి గతనెల 21న కేరళకు చెందిన నికితాజీవన్, శివప్రకాశ్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
APK link | ఈ నెల 13న సాయంత్రం పెరుమాండ్ల అంజయ్యకు పరిచయం ఉన్న వ్యక్తి నుంచి తమ సంఘం గ్రూపులో పీఎం కిసాన్ ఏపీకే లింక్ వచ్చింది. తమ సహచరులే పంపారనుకుని సదరు లింక్ను ఓపెన్ చేసి లింక్ అర్ధం కాకపోవడంతో బ్యాక్ వచ
బీర్ పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన కందుకూరి స్వామి అనే యువకుడు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో సైబర్ వారియర్ అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన వారికి సలహాల
సైబర్ నేరగాళ్లు ఫేక్ వాట్సాప్ డీపీలతో మోసాలు చేస్తున్నారు. ఈ మోసానికి కేవలం సామాన్యులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జడ్జీలు, ఆర్మీ అధికారులు.. ఒకరేమిటి.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంద�
పాలకుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో బసంత్ నగర్ ఎస్సై స్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మీ భర్తకు ప్రమాదం జరిగిందని అర్జెంట్గా డబ్బులు పంపించాలని బురిడీ కొట్టించారు. రాంపల్లి ప్రాంతానికి చెందిన బాధితురాలికి గత నెల 17న జ్యోతి అనే పేరుతో మరో మహిళ ఫోన్ చేసింది.
“నైజీరియన్లను డిపోర్ట్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. వారు భారత్లోనే ప్రత్యేకంగా హైదరాబాద్లోనే ఉండడానికి కొత్తకొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తమపై వ్యక్తిగత కేసులు పెట్టించుకుని వాటి ద్వారా ఆ కే�
ఆపరేషన్ ఘోస్ట్ట్లో భాగంగా అస్సాంకు చెందిన మోఫిజుల్ ఇస్లాం(19) అనే వ్యక్తిని అస్కాం టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం సంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలో అరెస్టు చేయడం కలకలం సృష్టించింది.
ప్రజలకిచ్చిన హామీల అమలు చేయలేక, ఉద్యోగులకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ