Aditya Devulapalli | సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందించిన షార్ట్సిరీస్ ‘దందా’తో గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు ఆదిత్య దేవులపల్లి. చాయ్షాట్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్కు మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలో �
తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికు�
హైదరాబాద్ సిటీ సైబర్క్రైమ్ డీసీపీ అరవింద్బాబుపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న సీని�
హైదరాబాద్ నగర పోలీసు క్రైమ్స్ అండ్ సిట్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసులు మంగళవారం సైబర్క్రైమ్స్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరును సమీక్షించారు. సైబర్క్రైమ్ లేబరేటరిన�
Rukmini Vasanth | కన్నడ నటి రుక్మిణి వసంత్కు సంబంధించిన ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేశారనే ఆరోపణలపై బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Rukmini Vasanth | 'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోషూట్ క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్న సంగత
మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులు గత వారం రోజుల్లో ఐదు కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ నాగలక్ష్మి వెల్లడించారు. బాధితులకు రూ. 21,60,112 రిఫండ్ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం ఐదుగురు నింద�
Instagram : ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా అకౌంట్లు వాడే వారికి ఇది ఒక రకంగా గుడ్ న్యూసే. ఇకపై అన్ని సోషల్ మీడియా అకౌంట్లకు కేవైసీ తప్పనిసరి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదే జరిగితే, ఫేక్ అకౌంట్లు అన్నీ తొలగిపోతా�
తన వ్యక్తిత్వాన్ని.. తన కుటుంబాన్ని కించపరిచేలా ఇన్స్టాలో పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నటి లావణ్యత్రిపాఠి కొణిదెల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫి�
ఓ పదివేల ఏళ్లకు ముందు.. మనిషి ఇంకా సంచారజీవిగానే ఉన్నప్పుడు బాధ్యతలు సమష్టిగానే ఉండేవి. వేట అయినా, పిల్లల పెంపకమైనా ఆ బరువు తల్లిదండ్రులిద్దరిదీ. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే తెలివి వచ్చాక.. సాగు సాయ
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం విద్యార్థులకు సూచించారు. మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ
యూ ట్యూబర్ అన్వేష్ కేసును సైబర్ క్రైమ్కు బదిలీ చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఆదివారం మరోసారి సినీ నటి కరాటే కల్యాణి యూట్యూబర్ అన్వేష్పై చర్యలు తీసుకోవాలని కో రారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు పోలీసులు హెచ్చరిస్తున్న పెడచెవిన పెడుతున్న మీరు మరోసారి మోసానికి బలి కాక తప్పలేదు. విద్యుత్ ట్రాన్స్ కో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి ఏ�