సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఇటీవల నిజామాబాద్లోని వి నాయక్నగర్లో 78 ఏండ్ల వృద్ధుడిని బెదిరించి రూ.30 లక్షలు తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.
కొత్త సినిమాల పేరుతో టెలిగ్రాం, ఫేస్బుక్, ఐబొమ్మ, బప్పం టీవీ, తమిళ్రాక్స్ వంటి వేదికల్లో కొందరు సైబర్ నేరస్థులు పాగా వేశారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. తెలియక ఆ లింక్స్ను క్లిక్ చేస్�
రాష్ట్రంలో సైబర్ నేరాలు తగ్గాయని చెబుతూనే.. ఈ ఏడాది ఆరు నెలల్లో ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.726 కోట్లు కొల్లగొట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ తెలిపారు. శుక్రవారం సైబర్ సెక్యూరిటీ �
జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 6,848 మంది సైబర్ క్రైమ్ బాధితులకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీల సమన్వయంతో 14న
రాష్ట్రవ్యాప్తంగా కొరియర్ సర్వీసుల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు వీటిపై జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.
RS Praveen Kumar | సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్పైనే దృష్టి కేంద్రీకరించారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నిజంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నదా అని ప్రశ్నించార�
RS Praveen Kumar | రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్ర�
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో రికార్డు సొంతం చేసుకుంది. నమోదైన 4,961 సైబర్ కేసులలో దర్యాప్తు జరిపి బాధితులకు రూ.43.31 కోట్లు రీఫండ్ చేశామని టీజీసీఎస్బీ డీజీ శిఖాగోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
క్రిస్మస్ వేడుకలపై సైబర్ నేరగాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు పథకం రచించారని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తున్నది.
Shikha Goyal | రాజస్థాన్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. జయపుర, నాగౌర్, జోధ్పూర్, సైబర్ సెక్యూరిటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. దాదాపు 20 రోజులపాటు సెక్యూరిటీ పోలీసుల ఆపరేషన్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వివిధ సైబర్ నేరాల్లో ఫ్రీజ్ చేసిన రూ.26.2 కోట్లను బాధితుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు.
సోషల్ మీడియాలో లోన్ యాప్స్ మళ్లీ పడగ విప్పుతున్నాయి. వాటి నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో వలవేసి, తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ ఎంతో మందిని, ముఖ్యంగా యువతను తమవైపు తిప్పుకుంటున్నారు.
బంగారం కంపెనీ ఐపీఓకి వచ్చిందని, పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశచూపి.. ఓ వ్యక్తి నుంచి రూ.5.40 కోట్లను లూటీ చేసిన ఇద్దరు అన్నదమ్ములను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్ట�