రాష్ట్ర వ్యాప్తంగా 5 నెలల్లోనే సుమారు రూ.85.05 కోట్లను సైబర్ క్రైం బాధితులకు రీఫండ్ చేసినట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీ)శిఖాగోయెల్ వెల్లడించారు. మార్చి-జూలై మధ్య ఈ డబ్బులు విడుదలైనట్�
ప్రపంచవ్యాప్తంగా అన్ని టెలికం మోసాల్లో సిమ్ సబ్స్క్రిప్షన్ మోసాలు 35-40 శాతం వరకు ఉన్నాయని, వాటివల్ల టెలి కం రంగానికి ఏటా రూ.3 కోట్ల కోట్లు నష్టం వాటిల్లుతున్నదని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఇండియన
ఎవరో చేసిన తప్పు.. మరెవరికో ముప్పు తెస్తున్నది. సైబర్ నేరాల్లో ప్రమేయం లేకున్నా, నేరంలో తాను బాధితుడు కాకున్నా కొందరు నిందితులుగా మారుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి.
డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే విధానాలపై సినీ పరిశ్రమ 1-2 నిమిషాల నిడివిగల వీడియోలను రూపొందించి, సినిమా ప్రదర్శనకుముందు థియేటర్లలో ప్రదర్శించాలని ము
ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల �
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో దూకుడు పెంచింది. దేశంలోనే తొలిసారిగా రూ.2.23 కోట్లు రికవరీ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. సైబర్ నేరాలను ఛేదించ
నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ కోసం ఆసక్తి గల యువతీ, యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్టు సంస్థ డైరెక్టర్ విమ�
శాంతిభద్రతలు బాగుంటేనే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా మూడు కమిషనరేట్లతో మెగా �
దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను ఏర్పాటు చేసి.. నాలుగువేల మంది సిబ్బందిని అదనంగా నియమించిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.