మహాభారతంలో భీష్ముడి ప్రతిజ్ఞ గురించి విన్నారు కదా? నేటి డిజిటల్ ప్రపంచంలో కూడా ప్రతిఒక్కరూ అలాంటి గట్టి నిర్ణయం తీసుకోవడం అనివార్యం అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. అప్పుడే నెటిజన్గా మీరు బాధ్
RGUKT | ఆర్జీయూకేటిలో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ వి. గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు.
CERT-In | కంప్యూటర్, ల్యాప్టాప్లలో గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకు కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సెర్ట్-ఇన్ (CERT-In) గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో (Google Chrome) తీవ్రమైన భద్రతా లోపాల�
రాష్ట్రంలో రాబందుల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోంశాఖను తన దగ్గర పెట్టుకొని వ్యవస్థలను ధ్వంసం చేస�
Ethical Hacking | కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున
Cyber Crimes | జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో 14సీ సిఫారసుల మేరకు 805 యాప్స్తో పాటు 3,266 వెబ్సైట్స్ లింక్స్ను బ్లాక్ చేశారు. 19లక్షలకు పైగా మ్యూల్ ఖాతాలను పట్టుకోవడంతో పాటు రూ.22,038 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీ�
రాష్ట్రంలో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు మళ్లీ పెరుగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్కేర్, గృహోపకరణాలు, క్రిప్టో కరెన్సీ అమ్మకాల పేరిట పిరమిడ్ తరహాలో ఈ మోసాలు జరుగుతున్నాయి.
మనిషిలో ఉండే రెండు బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ఇసాకా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘సెక్యూరింగ్ ది ఫ్యూచర్ నావ�
సైబర్ నేరాల అదుపునకు విశేష కృషి చేస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘సమన్వయ ప్లాట్ఫామ్' పురస్కారం దక్కింది. సైబర్ నేరాలను నియంత్రించడానికి, సైబర్ నేర
మారుతున్న సాంకేతిక పరిస్థితులను క్షుణ్ణంగా పోలీసులకు వివరించడంతోపాటు, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను నేర్పించడానికి తెలంగాణ పోలీసు అకాడమీ, ఐఐఐటీ హైదరాబాద్తో మంగళవారం ఒప్పందం చేసుకుంది.
Microsoft | మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన క్రౌడ్స్ట్రైక్ చేసిన ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని, దీని ప్రభావం ప్రపంచ�
ఎవరో చేసిన తప్పు.. మరెవరికో ముప్పు తెస్తున్నది. సైబర్ నేరాల్లో ప్రమేయం లేకున్నా, నేరంలో తాను బాధితుడు కాకున్నా కొందరు నిందితులుగా మారుతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి.