మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు ఆటంకం కలగడం ఐటీ చరిత్రలోనే అతిపెద్ద అంతరాయంగా ఐటీ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సైబర్ దాడి వల్ల ఇలా జరిగి ఉండొచ్చని సైబర్ నిపుణుడు అనూజ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
Cybercrime: ఇండియాలో సైబర్ క్రైం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ దాడులు జరుగుతున్న దేశాల్లో ఇండియా 80వ స్థానంలో ఉంది. 2023లో 34 శాతం మంది కంప్యూటర్ యూజర్లకు స్థానిక బెదిరింపులు వచ్చాయి. ఏడున్నర కోట్ల మందిప�
ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. బ్యాంకుల ఆర్థిక పరిస్థితి, పనితీరుపై ప్రధానంగా చర్చించిన వీరు.. సైబర్ సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తంచేశారు.
సైబర్ సెక్యూరిటీ అనేది భారతదేశ వృద్ధికి, సుస్థిరతకు ఎంతో కీలకమని టీసీపీ వేవ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మురళీ సప్ప అన్నారు. మాదాపూర్ మైండ్స్పేస్లోని ద వెస్టిన్లో బుధవారం సీటీవో �
పీజీ డిప్లొమా కోర్సుల నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)-జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Mahesh Bank | సైబర్ సెక్యూరిటీని గాలికొదిలేసిన మహేశ్ బ్యాంకుపై ఆర్బీఐ రూ.65 లక్షల ఫైన్ విధించింది. ఇలా ఒక బ్యాంకుపై ఆర్బీఐ ఫైన్ విధించడం ఇదే ఫస్ట్ టైం.
ఐఫోన్లే లక్ష్యంగా హ్యాకర్లు దాడికి పాల్పడుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు శుక్రవారం హెచ్చరించారు. ఇప్పటికే గుర్తు తెలియని మాల్వేర్ ఉన్న ఫోన్లపై ఐమెసేజ్ ద్వారా నియంత్రణ సాధిస్తున్నారని తెలి�
యూనివర్సిటీలో కొత్త కోర్సులతో ప్రయోగాలు చేయడంపై జేఎన్టీయూ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే ఈ ఘనత సాధించటం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఎంతో ఉన్నది.
సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు జూన్ 9లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి సూచించార�
Dam malware | స్మార్ట్ఫోన్లకు ‘దామ్' అనే మాల్వేర్ ముప్పు ఉన్నదని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మాల్వేర్ ఫోన్ను హ్యాక్ చేసి అందులోని కాల్ రికార్డులు, కా�
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఐఏ), డిజిటలైజేషన్ తదితర నవ టెక్నాలజీల కారణంగా వచ్చే ఐదేండ్లలో ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు అదృశ్యమైపోతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ప్రప�
Cyber Security | కాచిగూడ : కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్లో శిక్షణకై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల యువతీ, యువకుల న�