సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన ముఠాను ఖమ్మంజిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 18మంది నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం పో�
స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయంటూ సెబి సర్టిఫైడ్ కంపెనీ అంటూ నమ్మించి మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు టోకరా వేసిన సైబర్నేరగాళ్లు ఆమె నుంచి రూ. 2.5 కోట్లు కొల్లగొట్టారు.
మనీ లాండరింగ్ కేసు పెట్టామంటూ జస్టిస్ చంద్రచూడ్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ ముంబై మహిళ(68)కు రూ.3.71 కోట్లకు టోకరా వేశారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించి ఈ మోసానికి పాల్పడ్డారు.
హాయ్.. ఐ జస్ట్ ఫౌండ్ యువర్ ఫొటో లాంటి సందేశం వచ్చిందా.. మీకు తెలిసిన వారి నంబర్ల నుంచి మెసేజ్లు, లిం కులు వస్తున్నాయా.. ఎందుకైనా మంచిది ఒకసారి రీ చెక్ చేసుకోండి.. అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీ�
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త రకాల మోసాలతో ప్రజలపై విరుచుకుపడుతున్నారు. కొత్తగా వాట్సా ప్ యూజర్స్ లక్ష్యంగా సైబర్ క్రిమినల్స్ ఘోస్ట్ పెయిరింగ్ అనే మరో స్కామ్తో దాడి చేస్తున్నారు. యాప్లోని డివైజ�
డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురిచేస్తూ రూ.18 లక్షలు తమ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసిన కేసును నలగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బెంగళూరుకు చెందిన ఒక మహిళా లెక్చరర్ రూ.2 కోట్లను పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేయడంతో ఆమె ప్ల్లాట్, మరో రెండు నివాస ఫ్లాట్లను అమ్మి వార�
సైబర్ సాంకేతికత వచ్చిన కొత్తలో ముఖాలను మార్చడంతో మొదలైన మోసాల పరంపర సందేశాలను క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ అవడం దాకా బహురూపుల విస్తరించింది. ఈ శాస్త్ర విజ్ఞాన వికృతి ఇప్పుడు జడలు విచ్చి అదుపు చేయలేని స్థ