సైబర్నేరాలలో కీలకమైన బ్యాంకు ఖాతాలను కమిషన్ల పద్దతిలో సరఫరా చేస్తున్న వారికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు అడ్డాగా మారుతున్నాయి. సైబర్నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల(మ్యూల్)ను కమిషన్ పద్దతిలో ఇవ్వడంలో గతంల�
అమాయక ప్రజల అత్యాశను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ పేరుతో పెట్టుబడిదారులను, వ్యాపారులను, పార్ట్టైమ్ జాబ్స్, ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగులను, మ్యాట్రీమోని
క్రిప్టో కరెన్సీలో భారీ లాభాలొస్తాయని నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.86 లక్షలు బురిడీ కొట్టించారు. ఈసీఐఎల్ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి గత ఏడాది జనవరి నెలలో టెలిగ్రామ్లో అంథోని ప�
స్టాక్స్లో పెట్టుబడి పెట్టి తాము భారీ లాభాలు సంపాదిస్తున్నామంటూ వాట్సాప్లో పోస్టులు పెట్టి ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగురాలికి సైబర్నేరగాళ్లు రూ. 47 లక్షలు బురిడీ కొట్టించారు. నాచారం ప్రాంతంలో నివాసము�
స్టాక్స్లో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించొచ్చంటూ ఇన్వెస్టర్స్ టీ పార్టీ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ను తయారు చేసిన సైబర్నేరగాళ్లు ఓ న్యాయవాదికి రూ.40 లక్షలు బురిడీ కొట్టించారు. రామంతపూర్కు చెందిన �
సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన ముఠాను ఖమ్మంజిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 18మంది నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం పో�
స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయంటూ సెబి సర్టిఫైడ్ కంపెనీ అంటూ నమ్మించి మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు టోకరా వేసిన సైబర్నేరగాళ్లు ఆమె నుంచి రూ. 2.5 కోట్లు కొల్లగొట్టారు.
మనీ లాండరింగ్ కేసు పెట్టామంటూ జస్టిస్ చంద్రచూడ్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ ముంబై మహిళ(68)కు రూ.3.71 కోట్లకు టోకరా వేశారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించి ఈ మోసానికి పాల్పడ్డారు.
హాయ్.. ఐ జస్ట్ ఫౌండ్ యువర్ ఫొటో లాంటి సందేశం వచ్చిందా.. మీకు తెలిసిన వారి నంబర్ల నుంచి మెసేజ్లు, లిం కులు వస్తున్నాయా.. ఎందుకైనా మంచిది ఒకసారి రీ చెక్ చేసుకోండి.. అంటూ హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీ�
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త రకాల మోసాలతో ప్రజలపై విరుచుకుపడుతున్నారు. కొత్తగా వాట్సా ప్ యూజర్స్ లక్ష్యంగా సైబర్ క్రిమినల్స్ ఘోస్ట్ పెయిరింగ్ అనే మరో స్కామ్తో దాడి చేస్తున్నారు. యాప్లోని డివైజ�
డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురిచేస్తూ రూ.18 లక్షలు తమ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసిన కేసును నలగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బెంగళూరుకు చెందిన ఒక మహిళా లెక్చరర్ రూ.2 కోట్లను పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేయడంతో ఆమె ప్ల్లాట్, మరో రెండు నివాస ఫ్లాట్లను అమ్మి వార�