ఇన్స్టాగ్రామ్లో దుబాయ్ రిసార్ట్ అకామిడేషన్ డీల్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రకటన చూసి ఆకర్షితుడైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ లింక్ క్లిక్ చేసి సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ.25 లక్షలు పొగొట్�
మ్యూల్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారాయి. ఆన్లైన్ ద్వారా దోచుకున్న సొమ్మును మ్యూల్ ఖాతాల ద్వారా దేశాలను దాటిస్తూ సైబర్ మోసగాళ్లు బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగ�
సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈసారి ఏకంగా ఏఎస్ఐనే బురిడీ కొట్టించారు. ఒకే ఒక్క క్లిక్ సదరు పోలీసు అధికారి ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయి. పంజాగుట్ట ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ మండలం కేంద్రానికి చెందిన ఓ యువకుడు రూ.లక్షా 15వేలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. బీర్కూర్కు చెందిన మజార్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మే నెల 2వ తేదీన వాట్సాప్
స్టాక్ ట్రేడింగ్లో భారీ లాభాలిప్పిస్తామని నమ్మిస్తూ సైబర్నేరగాళ్లు విద్యావంతులపై వల వేస్తున్నారు. ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం చిక్కి భారీగా మోసాలకు గురవుతున్నారు. ట్రేడింగ్ మోసాల్లో అత్య�
నిర్మల్ జిల్లాలో మ్యూల్ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
దళిత బంధు కింద వాహనం, ఉద్యోగం ఇప్పిస్తానని రిటైర్డ్ ఉద్యోగి వద్ద ఓ వ్యక్తి రూ.25 లక్షల నగదు కాజేసిన ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసు ఉన్నతాధికారుల డీపీలు ఉపయోగించి మోసం చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఘటనలో తానే కమిషనర్నంటూ ఫేస్బుక్లో ఓ సైంటిస్ట్ను సైబర్ నేరగాళ్లు పరిచయం చేసుకొని, తన స్నేహితుడు
క్రూడ్ ఆయిల్ పెటుబ్టడి అని ఒకరు.. స్టాక్ మార్కెడ్ పడిపోయిందంటూ మరొకరు.. మరిన్ని లాభాలిస్తాం ‘జీరో టూ హీరో’ చేస్తామని మరొకరు నమ్మిస్తూ ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ను మూడు సైబర్ నేరగాళ్ల ముఠాలు మోసం చేసి ర�
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలను సమకూర్చిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్, ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్, ఎస్వోటీ డీసీపీ శోభన్కుమార్ వివరాలు వ�