సైబర్నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగికి టోకరా వేశారు. మేడపల్లికి చెందిన బాధితుడి ఫోన్ నంబర్కు సైబర్ నేరస్తులు ఎల్కేపీ వీఐపీ వన్ టూ వన్ సర్వీస్ గ్రూప్, ఎల్కేపీ-77 అడ్వయిజరీ గ్రూప్ల పేర్లతో ఉన్న వా�
డిజిటల్ అరెస్టు అన్నదే లేదని, అదొక పెద్ద సైబర్ మోసమని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఈ తరహా మోసాలు ఆగటం లేదు. సైబర్ నేరగాళ్లు గ్వాలియర్కు చెందిన 90 ఏండ్ల ఎయిర్ఫోర్స్ రిటైర్డ్ డాక్టర్ నార�
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో అధిక లాభాలు సంపాదించవచ్చని నమ్మించి ఐటీ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 44 లక్షలు బురిడీ కొట్టించారు. వనస్థలిపురానికి చెందిన బాధితుడితో సంధ్య అగర్వాల్ అనే పేరుతో వాట్సాప్�
ఓ వ్యాపారి సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ.1.56 కోట్లు పోగొట్టుకున్నాడు. కాప్రాకు చెందిన బాధితుడు తన ఫేస్బుక్ అకౌట్ బ్రౌజ్ చేస్తుండగా ఫైనల్ టు ఫిజికల్.కామ్తో పాటు మరో వెబ్సైట్ లింక్లను క్లిక్ చ
సైబర్నేరాలలో కీలకమైన బ్యాంకు ఖాతాలను కమిషన్ల పద్దతిలో సరఫరా చేస్తున్న వారికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు అడ్డాగా మారుతున్నాయి. సైబర్నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల(మ్యూల్)ను కమిషన్ పద్దతిలో ఇవ్వడంలో గతంల�
అమాయక ప్రజల అత్యాశను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ పేరుతో పెట్టుబడిదారులను, వ్యాపారులను, పార్ట్టైమ్ జాబ్స్, ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగులను, మ్యాట్రీమోని
క్రిప్టో కరెన్సీలో భారీ లాభాలొస్తాయని నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.86 లక్షలు బురిడీ కొట్టించారు. ఈసీఐఎల్ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి గత ఏడాది జనవరి నెలలో టెలిగ్రామ్లో అంథోని ప�
స్టాక్స్లో పెట్టుబడి పెట్టి తాము భారీ లాభాలు సంపాదిస్తున్నామంటూ వాట్సాప్లో పోస్టులు పెట్టి ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగురాలికి సైబర్నేరగాళ్లు రూ. 47 లక్షలు బురిడీ కొట్టించారు. నాచారం ప్రాంతంలో నివాసము�
స్టాక్స్లో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించొచ్చంటూ ఇన్వెస్టర్స్ టీ పార్టీ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ను తయారు చేసిన సైబర్నేరగాళ్లు ఓ న్యాయవాదికి రూ.40 లక్షలు బురిడీ కొట్టించారు. రామంతపూర్కు చెందిన �
సైబర్ నేరాలకు పాల్పడి రూ.547 కోట్లను కొల్లగొట్టిన ముఠాను ఖమ్మంజిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 18మంది నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం పో�
స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయంటూ సెబి సర్టిఫైడ్ కంపెనీ అంటూ నమ్మించి మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు టోకరా వేసిన సైబర్నేరగాళ్లు ఆమె నుంచి రూ. 2.5 కోట్లు కొల్లగొట్టారు.
మనీ లాండరింగ్ కేసు పెట్టామంటూ జస్టిస్ చంద్రచూడ్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ ముంబై మహిళ(68)కు రూ.3.71 కోట్లకు టోకరా వేశారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించి ఈ మోసానికి పాల్పడ్డారు.