సైబర్ నేరగాళ్లు పెద్ద పెద్ద కంపెనీల యజమానుల పేర్లతో అకౌంటెంట్లను, ఉద్యోగులను మోసం చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ ఉన్నతస్థాయి మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలు దొడ్ల దివ్యారెడ్డికి సైబర్ నేరగాళ్
గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారని, ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ నగర ప్రజలను సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార�
దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీల హవా అంతాఇంతా కాదు. కరోనా వచ్చిన దగ్గర్నుంచైతే ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ జోరు మరీ విపరీతమైందనే చెప్పాలి. ఇక పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా యూపీఐ యూజర్ల భద్రత కోసం అటు బ్�
అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు రూ. 41 లక్షలు టోకరా వేశారు. సరూర్నగర్కు చెందిన బాధితుడు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్నాడు. బాధితుడి ఫోన్ నంబర్ను స్టాక్ మ�
సైబర్నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగికి టోకరా వేశారు. మేడపల్లికి చెందిన బాధితుడి ఫోన్ నంబర్కు సైబర్ నేరస్తులు ఎల్కేపీ వీఐపీ వన్ టూ వన్ సర్వీస్ గ్రూప్, ఎల్కేపీ-77 అడ్వయిజరీ గ్రూప్ల పేర్లతో ఉన్న వా�
డిజిటల్ అరెస్టు అన్నదే లేదని, అదొక పెద్ద సైబర్ మోసమని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఈ తరహా మోసాలు ఆగటం లేదు. సైబర్ నేరగాళ్లు గ్వాలియర్కు చెందిన 90 ఏండ్ల ఎయిర్ఫోర్స్ రిటైర్డ్ డాక్టర్ నార�
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో అధిక లాభాలు సంపాదించవచ్చని నమ్మించి ఐటీ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 44 లక్షలు బురిడీ కొట్టించారు. వనస్థలిపురానికి చెందిన బాధితుడితో సంధ్య అగర్వాల్ అనే పేరుతో వాట్సాప్�
ఓ వ్యాపారి సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ.1.56 కోట్లు పోగొట్టుకున్నాడు. కాప్రాకు చెందిన బాధితుడు తన ఫేస్బుక్ అకౌట్ బ్రౌజ్ చేస్తుండగా ఫైనల్ టు ఫిజికల్.కామ్తో పాటు మరో వెబ్సైట్ లింక్లను క్లిక్ చ
సైబర్నేరాలలో కీలకమైన బ్యాంకు ఖాతాలను కమిషన్ల పద్దతిలో సరఫరా చేస్తున్న వారికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాలు అడ్డాగా మారుతున్నాయి. సైబర్నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల(మ్యూల్)ను కమిషన్ పద్దతిలో ఇవ్వడంలో గతంల�
అమాయక ప్రజల అత్యాశను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ పేరుతో పెట్టుబడిదారులను, వ్యాపారులను, పార్ట్టైమ్ జాబ్స్, ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగులను, మ్యాట్రీమోని
క్రిప్టో కరెన్సీలో భారీ లాభాలొస్తాయని నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.86 లక్షలు బురిడీ కొట్టించారు. ఈసీఐఎల్ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి గత ఏడాది జనవరి నెలలో టెలిగ్రామ్లో అంథోని ప�
స్టాక్స్లో పెట్టుబడి పెట్టి తాము భారీ లాభాలు సంపాదిస్తున్నామంటూ వాట్సాప్లో పోస్టులు పెట్టి ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగురాలికి సైబర్నేరగాళ్లు రూ. 47 లక్షలు బురిడీ కొట్టించారు. నాచారం ప్రాంతంలో నివాసము�
స్టాక్స్లో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించొచ్చంటూ ఇన్వెస్టర్స్ టీ పార్టీ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ను తయారు చేసిన సైబర్నేరగాళ్లు ఓ న్యాయవాదికి రూ.40 లక్షలు బురిడీ కొట్టించారు. రామంతపూర్కు చెందిన �