నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తిం
వినాయక్నగర్, ఏప్రిల్ 8: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు నిజామాబాద్ పోలీసులు. ఫేక్ బ్యాంక్ ఖాతాలు తెరిచి, సైబర్ నేరాలకు సహకరిస్తున్న జిల్లాకు చెందిన 13 మందిని పోలీసులు అరెస్ట
సాంకేతికతను అడ్డంపెట్టుకుని అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. ప్రత్యేక ఆపరేషన్లలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించి 13 ప్ర�
స్టాక్స్లో పెట్టుబడి పేరుతో మోసానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్..తనకు జరిగిన మోసంపై సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేసి... ఆ విషయాన్ని రెడిట్లో పోస్ట్ చేశాడు.. రెడిట్లో పోస్టు చూసిన సైబర్నేరగాళ్లు.. �
మొన్న శ్మశాన వాటిక.. నిన్న ఓ గోదాం.. ఇప్పుడు ఓటీపీ మోసాలు.. సిలిండర్లను పక్కదారి పట్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి గ్యాస్ ఏజెన్సీలు తమ చేతివాటం చూపిస్తున్నాయి. మీకు ఓటీపీ వచ్చిందని అమాయకులకు ఎరవేస
cyber criminals | అపరిచిత వ్యక్తులు ఆర్థిక పరమైన లావాదేవీల వివరాలు ఫోన్లో అడిగితే ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దని కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ సూచించారు.
బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భారీ నెట్వర్క్ను కరీంనగర్ సైబర్ పోలీసులు చేధించారు. ఈ ఘటన వివరాలను శుక్రవారం సీపీ గౌష్ ఆలం విలేకరుల సమావేశంలో వెల్లడించార�
సైబర్ నేరగాళ్లు పెద్ద పెద్ద కంపెనీల యజమానుల పేర్లతో అకౌంటెంట్లను, ఉద్యోగులను మోసం చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ ఉన్నతస్థాయి మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలు దొడ్ల దివ్యారెడ్డికి సైబర్ నేరగాళ్
గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారని, ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ నగర ప్రజలను సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార�
దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీల హవా అంతాఇంతా కాదు. కరోనా వచ్చిన దగ్గర్నుంచైతే ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ జోరు మరీ విపరీతమైందనే చెప్పాలి. ఇక పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా యూపీఐ యూజర్ల భద్రత కోసం అటు బ్�
అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు రూ. 41 లక్షలు టోకరా వేశారు. సరూర్నగర్కు చెందిన బాధితుడు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్నాడు. బాధితుడి ఫోన్ నంబర్ను స్టాక్ మ�
సైబర్నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగికి టోకరా వేశారు. మేడపల్లికి చెందిన బాధితుడి ఫోన్ నంబర్కు సైబర్ నేరస్తులు ఎల్కేపీ వీఐపీ వన్ టూ వన్ సర్వీస్ గ్రూప్, ఎల్కేపీ-77 అడ్వయిజరీ గ్రూప్ల పేర్లతో ఉన్న వా�
డిజిటల్ అరెస్టు అన్నదే లేదని, అదొక పెద్ద సైబర్ మోసమని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. ఈ తరహా మోసాలు ఆగటం లేదు. సైబర్ నేరగాళ్లు గ్వాలియర్కు చెందిన 90 ఏండ్ల ఎయిర్ఫోర్స్ రిటైర్డ్ డాక్టర్ నార�
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో అధిక లాభాలు సంపాదించవచ్చని నమ్మించి ఐటీ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 44 లక్షలు బురిడీ కొట్టించారు. వనస్థలిపురానికి చెందిన బాధితుడితో సంధ్య అగర్వాల్ అనే పేరుతో వాట్సాప్�