సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలను సమకూర్చిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్, ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్, ఎస్వోటీ డీసీపీ శోభన్కుమార్ వివరాలు వ�
సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు క్రైమ్ విభాగం ఆపరేషన్ ఆక్టోపస్ 3.0ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్�
వాట్సాప్లో పరిచయం అయిన ఓ మహిళ తాను ఒంటరి మహిళనని, వ్యాపారం చేసుకుంటూ అదనంగా ట్రేడింగ్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నానంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ. 18.36 లక్షలు టోకరా వేసింది.
స్టాక్ ట్రేడింగ్లో భారీ లాభాలిప్పిస్తామంటూ నమ్మిస్తూ ప్రతి రోజు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ.3 కోట్ల కంటే ఎక్కువగా సైబర్నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ట్రేడింగ్ మోసాలలో బాధితులంతా అత్యాశకు పోయ
నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తిం
వినాయక్నగర్, ఏప్రిల్ 8: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు నిజామాబాద్ పోలీసులు. ఫేక్ బ్యాంక్ ఖాతాలు తెరిచి, సైబర్ నేరాలకు సహకరిస్తున్న జిల్లాకు చెందిన 13 మందిని పోలీసులు అరెస్ట
సాంకేతికతను అడ్డంపెట్టుకుని అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. ప్రత్యేక ఆపరేషన్లలో దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించి 13 ప్ర�
స్టాక్స్లో పెట్టుబడి పేరుతో మోసానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్..తనకు జరిగిన మోసంపై సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేసి... ఆ విషయాన్ని రెడిట్లో పోస్ట్ చేశాడు.. రెడిట్లో పోస్టు చూసిన సైబర్నేరగాళ్లు.. �
మొన్న శ్మశాన వాటిక.. నిన్న ఓ గోదాం.. ఇప్పుడు ఓటీపీ మోసాలు.. సిలిండర్లను పక్కదారి పట్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి గ్యాస్ ఏజెన్సీలు తమ చేతివాటం చూపిస్తున్నాయి. మీకు ఓటీపీ వచ్చిందని అమాయకులకు ఎరవేస
cyber criminals | అపరిచిత వ్యక్తులు ఆర్థిక పరమైన లావాదేవీల వివరాలు ఫోన్లో అడిగితే ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దని కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ సూచించారు.
బ్యాంకుల ద్వారా మ్యూల్ అకౌంట్లు తెరుస్తూ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న భారీ నెట్వర్క్ను కరీంనగర్ సైబర్ పోలీసులు చేధించారు. ఈ ఘటన వివరాలను శుక్రవారం సీపీ గౌష్ ఆలం విలేకరుల సమావేశంలో వెల్లడించార�