సైబర్ నేరగాళ్లు పంథా మార్చి రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ వేదికగా వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆయా దుకాణాల బోర్డులపై ఉన్న సెల్నంబర్లను సేకరించి.. కుచ్చుటోపీ పె�
జమ్కుకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంతో పాటు ఎన్నికల న
వారంతా బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారే. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కానీ,అత్యాశకుపోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ
ఇన్వెస్ట్మెంట్ మోసాలకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా జిత్తులతో అమాయకులకు వల వేస్తున్నారు. అందమైన అమ్మాయి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి ఆకర్శిస్తున్నారు. ప్రస్తుతం బంగారం మార్కెట్ బాగుంది.
ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి పలువురి వద్ద దాదాపు రూ. 1.20 కోట్ల మేర వసూళ్లు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
చైనా సైబర్నేరగాళ్ల ఆదేశాల మేరకు పనిచేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కిన పార్ట్టైం జాబ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ నేరగాళ్ల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది.
షేర్ మార్కెటింగ్లో అధిక లాభాలు వచ్చే విధంగా టిప్స్ ఇస్తామంటూ నమ్మించి మోసాలు చేస్తున్న ఏపీకి చెందిన సైబర్నేరగాళ్ల ముఠాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సీసీఎస్లో ఏర్పా�
సైబర్ క్రైమ్స్పై ప్రజలను ప్రభుత్వం ఎంతగా చైతన్యం చేస్తున్నా నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఆఫర్లు, క్యాష్బ్యాక్ పేరుతో క్రెడిట్, డెబిట్కార్డు వినియోగదారులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్న న�
ఆధునిక ప్రపంచంలో అరచేతిలోకే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మానవ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మంచితో పాటు అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా సైబర్ నేరాలు, కొత్త తరహా మోసా�
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి. బాధితులు సైబర్క్
‘వాట్సాప్కు కొత్త వెర్షన్ వచ్చేసింది. వెంటనే పింక్ వాట్సాప్కు అప్గ్రేడ్ అవ్వండి’ అంటూ మెసేజ్లు వస్తున్నాయా? అయితే, తస్మాత్ జాగ్రత్త. పింక్ వాట్సాప్ను ఇన్స్టాల్ చేశారో ఫోన్లోని డాటా మొత్తం
లోన్ యాప్ డౌన్లోడ్ చేయగానే డబ్బు ఖాతాలో జమ అయ్యింది... రెట్టింపు సొమ్ము ఆరు రోజుల్లో చెల్లించాలంటూ షరతు పెట్టి బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద నుంచి రూ. 7 లక్షలు వసూ�
ఆన్లైన్, సాంకేతికతను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేని వారిని, డబ్బు అత్యవసరం ఉన్న వారిని టార్గెట్గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.