సైబర్ సాంకేతికత వచ్చిన కొత్తలో ముఖాలను మార్చడంతో మొదలైన మోసాల పరంపర సందేశాలను క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ అవడం దాకా బహురూపుల విస్తరించింది. ఈ శాస్త్ర విజ్ఞాన వికృతి ఇప్పుడు జడలు విచ్చి అదుపు చేయలేని స్థ
స్టాక్స్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఫేక్ వీడియోపై క్లిక్ చేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబ
సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరమని, ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నదని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో సిటీ పోలీసులు నిర్వహించిన ‘�
Cyber Crimes | నగరానికి చెందిన 38 ఏండ్ల నుంచి 68సంవత్సరాల వరకు గల ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఏపీకే ఫైల్స్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 62ఏళ్ల వ్యక్త�
విడుదలైన సినిమాలను వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ.. ఎట్టకేలకు చిక్కిన ఇమ్మడి రవి కేసుకు సంబంధించిన కీలక విషయాలను, నివ్వెరపచ్చే నిజాలను పోలీసులు వెల్లడించారు.
ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలొస్తున్నాయని ఒకరు.... క్రిప్టో కరెన్సీలో మేం బాగా సంపాదించామని మరొకరు.. ఇలా సోషల్మీడియాలో ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు మోసాలకుపపాల్పడుతునారు. ఏఐని ఉపయోగించి ప్రముఖుల వీడియోలత�
పొరుగు రాష్ర్టాల్లో తిష్టవేసి, నగరంలోని అమాయక ప్రజల కష్టార్జితాన్ని ఆన్లైన్ ద్వారా గద్దల్లా తన్నుకుపోతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ మోసాలపై ఎంత అవగాహన కల్పించినా, ప్రతిరోజూ ఏదో ఒకచోట పదుల సంఖ్యలో