ప్రముఖ గైనాకాలజీ వైద్యురాలి ఫోన్ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్స్లో ఉన్న వారందరికీ రూ.45 వేలు పంపాలని ఆ కేటుగాళ్లు సందేశాలు పంపారు. కొరియర్ పేరిట ఫోన్ చేసి.. ఆమె ఫోన్�
పార్ట్టైమ్ జాబ్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 10.5 లక్షలకు టోకరా వేశారు. నాదర్గుల్కు చెందిన బాధితుడు వృత్తిరిత్యా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
టెలిగ్రామ్ యాప్లో పెద్దమొత్తంలో గూడ్స్ సైప్లె చేస్తామని చెప్పి నగరానికి చెందిన ఒక వ్యాపారి నుంచి సైబర్ నేరస్తులు రూ.39.7లక్షలు కొట్టేశారు. నగరంలోని మెహదీపట్నంకు చెందిన 28ఏళ్ల వ్యాపారి సోషల్ మీడియా వే
ట్రేడింగ్లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ రిటైర్డు ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.35 లక్షలు టోకరా వేశారు. వివరాలు.. పీర్జాదిగూడకు చెందిన బాధితుడి సెల్ఫోన్ నంబర్ను ఇటీవల సైబర్ నేరగాళ్లు ‘ఎఫ
వెయ్యి రూపాయలు లాభం వచ్చిందంటూ ఇచ్చి నగరానికి చెందిన ఓ వ్యాపారి వద్ద సైబర్ నేరగాళ్లు రూ. 1.38 కోట్లు కొట్టేశారు. ట్రేడింగ్ పేరుతో వాట్సాప్కు మెసేజ్ పంపించిన సైబర్నేరగాళ్లు బాధితుడికి అధిక లాభాలిప్పి�
ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, డబ్బులు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పెట్టి తీరా డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో అవి రాకుండా చేసి నగరవాసి నుంచి
మ్యాట్రిమొని వెబ్సైట్లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన యువకుడు సైబర్నేరగాళ్ల చేతిలో రూ.11లక్షలు కోల్పోయాడు. పంజాగుట్టకు చెందిన యువకుడికి రెడ్డి మ్యాట్రిమొని సైట్లో ఓ యువతి పరిచయమైంది.
ఫైవ్ పైసాలో ట్రేడింగ్ చేసి భారీ లాభాలు సంపాదించవచ్చంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు రూ.63లక్షలు టోకరా వేశారు. జూలై నెలలో బాధితుడికి ఆరోహి సిహ్న అనే పేరుతో ఓ మహిళ ఫోన్ చేసి ఫైవ్ పైసా �
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్న అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. ‘ఆరోగ్య శాఖ నుంచి ఫోన్ చేస్తున్నం. హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ చేస్తం’ అంటూ ప్రైవేట్ దవా�
దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఓ వైద్యురాలిని మూడు నెలలకు పైగా డిజిటల్ అరెస్ట్ చేసిన కేటుగాళ్లు.. ఆమె నుంచి ఏకంగా రూ.19 కోట్లు కాజేశారు. ఆమె బ్య�