ఆర్బీఐ, ఏఐ ద్వారా సిఫారస్ చేసిన స్టాక్స్ను కొని అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలికి సైబర్నేరగాళ్లు రూ. 26.5 లక్షలు బురిడీ కొట్టించారు. మీర్పేట్ ప్రాంతానికి చెందిన బాధితురా�
సెల్ఫోన్కు మేసేజ్ వచ్చిందంటే అందులో ఏముందో అని చాలా మంది ఓపెన్ చేస్తుంటారు. దీనినే సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకుంటున్నారు. ఆర్టీవో చాలన్. ఏపీకే, హెచ్డబ్ల్యూఎస్ఎస్బీ. ఏపీకే, పీఎం కిసాన్. ఏపీక�
సెల్ఫోన్కు మేసేజ్ వచ్చిందంటే అందులో ఏముందో అని చాలా మంది ఓపెన్ చేస్తుంటారు. దీనినే సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకుంటున్నారు. ఆర్టీవో చాలన్. ఏపీకే, హెచ్డబ్ల్యూఎస్ఎస్బీ. ఏపీకే, పీఎం కిసాన్. ఏపీక�
ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టించి ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశచూపిన సైబర్నేరగాళ్లు నగరవాసి దగ్గర నుంచి రూ.12.56లక్షలు కొట్టేశారు. బేగంబజార్కు చెందిన 25ఏళ్ల వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో బ్ర�
సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకోవడానికి రోజుకో కొత్తరకం ఎత్తుగడతో వలవేస్తున్నారు. కానీ వాటిని గుర్తించి నివారించడంలోగానీ, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలోగానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు
ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 26 లక్షలు కాజేశారు. మీర్పేట్కు చెందిన బాధితుడికి ఫోన్ చేసి తన పేరు రామ్ మనోహర్ అంటూ పరిచయం చేస
Cyber crime | ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)’ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. అమాయకులే కాదు, చదువుకున్న వాళ్లు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులూ సైబర్ నేరగాళ్ల (Cyber criminals) బారిన పడుతున్నారు.
ప్రముఖ గైనాకాలజీ వైద్యురాలి ఫోన్ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్స్లో ఉన్న వారందరికీ రూ.45 వేలు పంపాలని ఆ కేటుగాళ్లు సందేశాలు పంపారు. కొరియర్ పేరిట ఫోన్ చేసి.. ఆమె ఫోన్�
పార్ట్టైమ్ జాబ్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 10.5 లక్షలకు టోకరా వేశారు. నాదర్గుల్కు చెందిన బాధితుడు వృత్తిరిత్యా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
టెలిగ్రామ్ యాప్లో పెద్దమొత్తంలో గూడ్స్ సైప్లె చేస్తామని చెప్పి నగరానికి చెందిన ఒక వ్యాపారి నుంచి సైబర్ నేరస్తులు రూ.39.7లక్షలు కొట్టేశారు. నగరంలోని మెహదీపట్నంకు చెందిన 28ఏళ్ల వ్యాపారి సోషల్ మీడియా వే
ట్రేడింగ్లో అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ రిటైర్డు ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ.35 లక్షలు టోకరా వేశారు. వివరాలు.. పీర్జాదిగూడకు చెందిన బాధితుడి సెల్ఫోన్ నంబర్ను ఇటీవల సైబర్ నేరగాళ్లు ‘ఎఫ