Cyber Crimes | నగరానికి చెందిన 38 ఏండ్ల నుంచి 68సంవత్సరాల వరకు గల ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఏపీకే ఫైల్స్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 62ఏళ్ల వ్యక్త�
విడుదలైన సినిమాలను వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ.. ఎట్టకేలకు చిక్కిన ఇమ్మడి రవి కేసుకు సంబంధించిన కీలక విషయాలను, నివ్వెరపచ్చే నిజాలను పోలీసులు వెల్లడించారు.
ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలొస్తున్నాయని ఒకరు.... క్రిప్టో కరెన్సీలో మేం బాగా సంపాదించామని మరొకరు.. ఇలా సోషల్మీడియాలో ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు మోసాలకుపపాల్పడుతునారు. ఏఐని ఉపయోగించి ప్రముఖుల వీడియోలత�
పొరుగు రాష్ర్టాల్లో తిష్టవేసి, నగరంలోని అమాయక ప్రజల కష్టార్జితాన్ని ఆన్లైన్ ద్వారా గద్దల్లా తన్నుకుపోతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ మోసాలపై ఎంత అవగాహన కల్పించినా, ప్రతిరోజూ ఏదో ఒకచోట పదుల సంఖ్యలో
సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్కే సైబర్నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ రూపొందించి సైబర్ నేరానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో శనివారం �
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలను డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లు ప్రత్యక్షం అవడంతో సిబ్బంది అవాక్కయ్యారు. ఈ తరహా సమస్యను ఈ నెల 10వ తేదీనే గుర్తించినా స
డిజిటల్ అరెస్ట్ కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. పుణె నగర సైబర్ పోలీసుల కథనం ప్రకారం, మాజీ ఎల్ఐసీ అధికారిణి (62)ని గత నెల చివరి వారంలో సైబర్ నేరగాళ్�
హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మీపై కేసు నమోదయ్యింది.. ఈ కేసు విషయం సుప్రీంకోర్టు జడ్జి ముందు హాజరుకావాల్సి ఉంటుంది.. తెల్ల బట్టలు ధరించి వీడియో కాల్లోకి మీరు హాజరుకావాలంటూ ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద
Cyber Criminals: పాపులర్ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్లోని పాత్రల పేర్లను తమ పేర్లుగా ఫిక్స్ చేసుకుని నేరాలకు పాల్పడిన ఢిల్లీ గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు సుమారు 150 కోట్లు లూటీ చేసి�
దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కేసులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. ఈ కేసులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) సీల్డ్ కవర్లలో సమర్పించిన ర
స్టాక్స్లో పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు సంపాదించడంటూ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ప్రకటనను చూసి సైబర్నేరగాళ్ల చేతికి చిక్కిన ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.