ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకేరోజు రెండు ఘటనల్లో ఇద్దరు వృద్ధులు రూ. 1.57 కోట్లకుపైగా సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయారు. నేరెడ్మెట్ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగికి డాటా ప్రొటెక్షన్ �
మ్యాట్రీమోనీ మాటున ఓ యువకుడిని నట్టేట ముంచారు సైబర్ కేటుగాళ్లు. హయత్నగర్ ప్రాంతంలో నివాసముండే ఓ ప్రైవేట్ ఉద్యోగి పెండ్లి కోసం సంగం యాప్ (షాదీ.కామ్ అనుబంధ యాప్)లో ప్రీతి గుప్తా అనే పేరుతో ఉన్న ప్రొ�
ఒంటరితనంతో బాధపడుతున్నారా.. మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా.. అదికూడా 50 శాతం ఆఫర్లతో.. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్లతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనక సైబర్ మోసం దాగ�
వివిధ ప్రభుత్వ శాఖల, దర్యాప్తు సంస్థల నుంచి పంపినట్టుగా అనుమానాస్పద ఫైళ్లను పంపి మన వాట్సాప్ ఖాతాలను తమ అదుపులోకి తీసుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ స�
ఎన్టీపీసీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్నేరగాళ్లు రూ. 27 లక్షలు దోచేశారు. నేరెడ్మెట్ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి తాను క్రైమ్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్న
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ‘ఏసీబీ కేసు నమోదైంది. వెంటనే డబ్బులు పంపాలి. లేకపోతే అరెస్ట్ తప్పదు’ అని బెదిరిస్తూ ఉద్యోగుల ఖాతాల్లో నుంచి డబ్బులు అపహరిస్తున్న ఘటనలు సర్వ సాధారణమైపోయాయి.
నకిలీ ఆన్లైన్ లోన్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠాను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిలర్ ఆకాశ్ అలియాస్ తలారి ఆకాశ్ను అరెస్ట్ చేయగా, మరో నల
ఇన్స్టాగ్రామ్లో ట్రేడింగ్లో అధిక లాభాలంటూ సైబర్నేరగాళ్లు ఒక ప్రైవేట్ ఉద్యోగికి రూ. 15 లక్షలు బురిడీ కొట్టించారు. కూకట్పల్లికి చెందిన బాధితుడు ఇన్స్టాగ్రామ్లో చూసిన యాడ్తో నాకా సొల్యూషన్ అనే �
ఇన్స్టాగ్రామ్లో దుబాయ్ రిసార్ట్ అకామిడేషన్ డీల్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రకటన చూసి ఆకర్షితుడైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ లింక్ క్లిక్ చేసి సైబర్నేరగాళ్ల చేతికి చిక్కి రూ.25 లక్షలు పొగొట్�
మ్యూల్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారాయి. ఆన్లైన్ ద్వారా దోచుకున్న సొమ్మును మ్యూల్ ఖాతాల ద్వారా దేశాలను దాటిస్తూ సైబర్ మోసగాళ్లు బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగ�