ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కంబోడియా సైబర్క్రైమ్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ముంబైలోని చెంబూర్లో ప్రియాంక శివకుమార్ సిద్దూను అదుపులోకి తీసుకున్నట్టు సైబర్ డీజీ శిఖాగోయె�
పోలీసుల పిల్లలకు ఆరో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించేందుకు సైనిక్సూల్ తరహాలో పోలీస్ రెసిడెన్షియల్ సూల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. బుధవారం తెల ంగాణ పోలీసు �
సైబర్ నేరాల అదుపునకు విశేష కృషి చేస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ‘సమన్వయ ప్లాట్ఫామ్' పురస్కారం దక్కింది. సైబర్ నేరాలను నియంత్రించడానికి, సైబర్ నేర
Cyber crime | ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతికి మొబైల్ ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్లో ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి డబ్బులు అ�
హైదరాబాద్లో ఏకంగా రూ.175 కోట్ల భారీ సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షంషీర్గంజ్ ఎస్బీఐలో అనుమానాస్పద ఖాతాల ద్వారా భారీ సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్
మీరు మీ పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తున్నారా? ఎంతో కొంత డబ్బు వస్తుందన్న ఆశతో ఎవరికి పడితే వారికి అమ్ముకుంటున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే.
‘మీ ఫోన్ నంబర్తో ఢిల్లీకి డ్రగ్ సరఫరా అవుతున్నాయి.. మిమ్మల్ని విచారించాలి.. అందుకు ఆర్బీఐ అకౌంట్కు మీ ఖాతాలోని డబ్బులన్నీ బదిలీ చేయాలి’ అంటూ 80 ఏండ్ల వృద్ధురాలిని బెదిరించిన సైబర్నేరగాళ్లు..లక్షలు కా
తక్కువ పెట్టుబడి..ఎక్కువలాభాలు అని కేటుగాళ్లు పంపిన మెసేజ్లకు ముగ్గురు స్పందించారు. వారి ఆఫర్లకు చిక్కి రూ.3.16 కోట్లు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించా రు.
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ఆగస్టు 13కు వాయిదా పడింది.గత నెల 31న శశిధర్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. సీఎం రేవంత్రెడ్డి పరువ�
KTR | ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో వీడియోలు తీశారని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ నిర్వహణ సమయంలో మేం ఎలాంటి వీడియోలు తీయల
KTR | రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు భవనం ఆధునికంగా కడుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాల�
KTR | న్యాయ వ్యవస్థపైన ప్రజలందరికీ ఒక అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది.. కానీ ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే అని బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనస�