KTR | తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ను పోలీసులు మళ్లీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దిలీప్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
Konatham Dileep | తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ కొణతం దిలీప్ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన దిలీప్ కొణతంను అరెస్ట్ చేసిన పోలీసులు తె�
మీ ఫోన్ రెండు గంటల్లో డిస్కనెక్ట్ అవుతుందంటూ వచ్చిన ఒక ఫోన్కాల్కు స్పందించిన నిరంజన్.. ఆ ఫోన్ ఎందుకు కట్ అవుతుందని తెలుసుకోవడం కోసం వాయిస్లో చెప్పినట్లు 9 నొక్కాడు... వెంటనే ఒక ఆపరేటర్ ఫోన్లో మ�
‘మీ నాన్నకు నేను డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ..’ మహిళకు ఫోన్ చేసి ఆమె అకౌంట్లోనుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారా�
విదేశీ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా యువతను కంబోడియాకు రప్పించుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. తమ కాల్సెటర్లలో నియమించుకొని వారిత�
రాష్ట్రంపై సైబర్ నేరగాళ్ల దండయాత్ర కొనసాగుతున్నది. అమాయక ప్రజలను ఆన్లైన్ దొంగలు లూటీ చేస్తున్నారు. కేసుల పేరిట భయపెడుతూ లక్షల్లో దండుకుంటున్నారు. తెలంగాణలో సైబర్మోసగాళ్లు రోజుకు సుమారు రూ.5కోట్ల వ�
మేము సీబీఐ, ఈడీ నుంచి మాట్లాడుతున్నాం.. మనీలాండరింగ్ కేసులో మీరు నిందితురాలిగా ఉన్నారు.. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నాం.. అంటూ బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలి వద్ద నుంచి రూ. 31 లక్షలు దోచ�
ఈజీ మనీ లక్ష్యంగా ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పెరుగుతున్న సాంకేతికత పుణ్యమా అని రోజుకో తీరున మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇన్నాళ్లూ బ్యాంక్, ఏటీఎం, క్రెడిట్ కార్డులు,
హైటెక్ మోసాలతో ఎంతోమంది ప్రముఖులను బురిడీ కొట్టించిన సైబర్ మోసగాళ్లు తాజాగా ఓ పారిశ్రామికవేత్తను తమ బుట్టలో వేసుకున్నారు. బాధితుడిని అతని ఇంట్లోనే రెండు రోజులపాటు డిజిటల్ అరెస్ట్ చేసిన దుండగులు.. �
Shikha Goyal | రాజస్థాన్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. జయపుర, నాగౌర్, జోధ్పూర్, సైబర్ సెక్యూరిటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. దాదాపు 20 రోజులపాటు సెక్యూరిటీ పోలీసుల ఆపరేషన్
అమాయకులను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దృష్టి సా రించింది. ‘ఆపరేషన్ చక్ర-3’లో భాగంగా గురువారం నుంచి దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు చేపట�
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.5.27 కోట్లు కొల్లగొట్టారు.
Viral news | సోషల్ మీడియా వేదికగా ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఏ పని చేయకుండానే ఇంటి నుంచే డబ్బులు సంపాదించండంటూ మోసపూరిత ప్రకటనలు ఇస్తుంటారు. దాంతో చాలా మంది అత్యాశకు పోయి నిలువునా మోసపోతుంటారు. తాజాగా మగ�
Cyber crime | సైబర్ క్రైమ్ దేశానికి పెను సవాల్గా మారిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద