అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేస్తే జాగ్రత్తలు పాటించాలని.. లేదంటే బ్యాంకులో ఉన్న సొమ్ము ఖాళీ అవుతుందని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ అన్నారు. అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ను ఒకటికి రెండు సార్లు చూసుకు�
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలొస్తాయని నమ్మించిన సైబర్నేరగాళ్లు ఒక డెంటల్ టెక్నీషియన్కు రూ. 7 లక్షలు టోకరా వేశారు. బాలాపూర్, ఎర్రకుంటకు చెందిన బాధితుడి వాట్సాఫ్కు గుర్తుతెలియని �
సైబర్నేరాలను కట్టడి చేయడానికి సెల్ఫోన్ కాలర్ ట్యూన్.. టీవీలు.. సోషల్మీడియాల ప్రకటనలతో అవగాహన కల్పిస్తున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.. మారుమూల ప్రాంతాలల్లో కూడా ఈ మోసాల పరంపర నడుస్తున్నద
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయని, ఆర్థిక వ్యవస్థకు, పౌరులకు పెను ముప్పుగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (Kothagudem) జూలూరుపాడులో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. మండల కేంద్రంలోని కోయ కాలనీకి చెందిన మల్కం మహేష్ ఖాతాలో రూ.70వేలు నగదును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు.
జూబ్లీహిల్స్లో నివాసముంటున్న ఓ మహిళ ఇన్స్టాగ్రామ్ చూ స్తుండగా ఓ లెహంగా కనిపించింది. అది బాగా నచ్చడంతో పూజా కలెక్షన్స్ పేరు తో ఉన్న పేజీలోకి వెళ్లింది. అక్కడ సూ చించిన స్కానర్కు రూ.1000 చెల్లించిం ది.
Cyber crimes | సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు వై సంతోష్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, ప్రజలకు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ�
OTP | ఆధార్ కార్డు.. బ్యాంకు లావాదేవీలు.. పాన్కార్డులో మార్పులు.. ఏది చేయాలన్నా ముందుగా అడిగేది.. ‘ఓటీపీ వచ్చిందా?’ అని! అయితే, ఈ వన్ టైమ్ పాస్వర్డ్తో వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆన్లైన్ లావాదేవీల�
దేశ వ్యాప్తంగా 576 సైబర్నేరాలతో సంబంధమున్న 52 మంది నేరగాళ్ల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. నిందితుల నుంచి రూ.43 లక్షల నగదు, రూ.40 లక్�
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బాలాజీ ఫంక్షన్హాల్లో సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు, విద్యార్�
రాష్ట్రంలో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు మళ్లీ పెరుగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్కేర్, గృహోపకరణాలు, క్రిప్టో కరెన్సీ అమ్మకాల పేరిట పిరమిడ్ తరహాలో ఈ మోసాలు జరుగుతున్నాయి.
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. @AravindAnnaArmy అనే హ్యాండిల్ తో పాటు దీని వెనక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని �