DGP Ravi Gupta | రాష్ట్ర డీజీపీ రవిగుప్తా డీపీతో పాకిస్తాన్కు చెందిన ఓ సైబర్ నేరగాడు +92 కోడ్తో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్తకు, అతని కుమార్తెకు వాట్సాప్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. తాను అడిగగినంత ఇవ
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా డీపీతోనే అమాయకులకు ఫేక్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త, అతని కుమార్తెకు వా�
DGP Ravi Gupta | తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సప్ కాల్స�
సైబర్ చీటర్లు రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన నలుగురిని కొత్త తరహాలో మోసం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోని ఫోన్ నంబర్లను హ్యాక్ చేసి, వారి పేరిట గ్రూపుల్లో ఏపీకే ఫేక్ లింకులు షేర్చేశారు
రివార్డ్ పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) వెల్లడించింది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పదని.. ఎస్ఎంఎస్, వాట్సాప్లో వచ్చే లింకులను క్లిక్ చేయవచ్చన
దుబాయ్లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి.. వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఆ బ్యాంకు ఖాతాలనే సైబర్నేరాలకు ఉపయోగిస్తున్నారు. కమీషన్లకు ఆశ
‘హలో నేను ముంబై నుంచి పోలీస్ ఆఫీసర్. మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు. మీపై వారెంట్ పెండింగ్లో ఉంది’ అంటూ బుధవారం రాత్రి స్కైప్ వీడియో కాల్లో ఓ మహిళను బెదిరించాడో సైబర్ నేరగాడు.
Cyber Crime | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సీఎస్ శాంతి కుమారి ఫొటోను డీపీగా ఉంచి పలువురికి మేసేజ్లు, ఫోన్లు చేశారు.
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు పోలీస్ శాఖ వెలుసుబాటు కల్పిస్తున్నది. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస
మహబూబాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్బుక్ ఖాతా నుంచి ఇటీవల రోజూ అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టవుతుండటంతో బంధుమిత్రులంతా ఆయనను తిట్టిపోస్తున్నారు.