‘హలో నేను ముంబై నుంచి పోలీస్ ఆఫీసర్. మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు. మీపై వారెంట్ పెండింగ్లో ఉంది’ అంటూ బుధవారం రాత్రి స్కైప్ వీడియో కాల్లో ఓ మహిళను బెదిరించాడో సైబర్ నేరగాడు.
Cyber Crime | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సీఎస్ శాంతి కుమారి ఫొటోను డీపీగా ఉంచి పలువురికి మేసేజ్లు, ఫోన్లు చేశారు.
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు పోలీస్ శాఖ వెలుసుబాటు కల్పిస్తున్నది. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస
మహబూబాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్బుక్ ఖాతా నుంచి ఇటీవల రోజూ అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టవుతుండటంతో బంధుమిత్రులంతా ఆయనను తిట్టిపోస్తున్నారు.
ముంబై పోలీసులమంటూ ఓ మహిళలను బెదిరించిన నేరగాళ్లు.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 98 వేలు దోచేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసముండే షెఫాలి పులుగుర్తి (25)కు ఈ నెల 21వ తేదీన ఫెడెక్�
గోవా విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ కోసం సూర్య వేచిచూస్తున్నాడు. గంటలో విమానం ఎక్కాల్సి ఉండగా ఫోన్ వచ్చింది. ‘సర్.. మేము ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పార్�
మీ పేరుతో ఐదు పాస్పోర్టులు, డ్రగ్స్ ఫెడెక్స్ కొరియర్లో రవాణా అవుతున్నాయి.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం.. అంటూ బెదిరించిన సైబర్నేరగాళ్లు ఒక వ్యక్తి వద్ద నుంచి రూ. 20 లక్షలు దోచేశారు.
ఏటా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫాంలు పెరుగుతున్న కొద్దీ మోసాలు అదేస్థాయిలో పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. వివిధ పద్ధతులు, పలు గ్రూపుల లింకుల ద్వారా బాధితుల�
‘హాలో అండి. నా పేరు రాజారాం. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ట్రేడింగ్ పేరుతో నా వాట్సాఫ్కు మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్కు స్పందించిన నేను ముందుగా తక్కువ పెట్టుడి పెట్టాను.
మోసపూరిత ఫోన్ కాల్స్, టెక్స్ మెసేజ్ల ద్వారా మోసపోయిన బాధితులు దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వదిలేస్తుంటారు. అలాంటి వారికి కేంద్రం ఒక వేదిక కల్పిస్తూ సోమవారం రెండు డిజిటల్ ప్లాట్ఫాంలను ప్ర�
మీ పేరుతో అక్రమ దందా నడుస్తుంది.. మేము సీబీఐ అధికారులం.. మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ చేయాలి.. అంటూ అమాయకులను డిజిటల్ లాక్ చేస్తున్న సైబర్నేరగాళ్లు.. బాధితుల బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు.
పేరున్న కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి, ఆయా సంస్థల ఫ్రాంఛైజ్ ఇస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహె�
ఆ సందేశం చూడగానే ఎవరికైనా సందేహం రావాలి! కానీ, కొందరికి ఏ అనుమానమూ కలుగదు. ‘మీకు లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయ’ని చెబితే.. ఎగిరి గంతేస్తారు కానీ, ఎంతమంది ఆరాలు తీస్తారు? ఆ మెసేజ్ చదువుతున్నప్పుడే వారి కండ్ల