రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఒక శాతం తగ్గాయని చెప్పారు. కోర్డు శిక్షలు 41 శాతం, జీవిత ఖైదు 39 శాతం పెరిగాయని వెల్లడించారు.
కొత్తగా రిలీజ్ అయిన సినిమా, వెబ్ సిరీస్ చూడాలంటే వెంటనే టెలిగ్రామ్ను ఆశ్రయిస్తున్నవారికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ దోస్త్ హెచ్చరికలు జారీ చేసింది. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్�
Rachakonda | రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 6.86 శాతం
Hyderabad | జనాల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. అమాయకపు ప్రజల నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
Cyberabad | సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుతం కేసులు పెరిగాయన్నారు. వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సంద�
హైదరాబాద్లో నేరాల శాతం కొద్దిగా పెరిగిందని సీపీ శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) అన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2 శాతం నేరాలు అధికమయ్యాయని చెప్పారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట రూ. లక్షలు వసూలు చేసిన ఓ మోసగాడు పారిపోయాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకు చెందిన మలిశెట్టి గోపీచంద్(28) హై�
ప్రపంచ సగటు కంటే రెట్టింపు స్థాయిలో భారత్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయని జాతీయ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఎం యూ నాయర్ ఆదివారం పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో ఆయ న మాట్లాడుతూ రాన్సమ్వేర్ సైబర్ ద�
Password | సైబర్ దాడులు పెరుగుతున్నప్పటికీ యూజర్లు ఇప్పటికీ బలహీన పాస్వర్డ్లనే వాడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ‘123456’ అనే పాస్వర్డ్ను ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్గా ఉపయోగిస్తున్నట్టు పాస్వర్డ్
‘సిమ్ స్వాపింగ్ స్కామ్'లో ఓ ఢిల్లీ మహిళా న్యాయవాది రూ.50 లక్షలు పోగొట్టుకున్నారు. ఢిల్లీ సైబర్ పోలీసుల కథనం ప్రకారం సదరు న్యాయవాదికి ఇటీవల తెలియని నెంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్స్ వచ్చాయి.
Cyber Crime | ఇటీవల కాలంలో ఆన్లైన్ స్కాములు విపరీతంగా పెరిగాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. తాజాగా ఓ మహిళ గూగుల్లో సెర్చ్ చేస్తూ రూ.11లక్షలు మోసపోయింది.