గూగుల్ టాస్క్లు పూర్తిచేస్తే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నర
ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు, దారి దోపిడీలు వంటి ఆర్థిక నేరాళ్లు జరిగేవి. ఈ క్రమంలో భౌతిక దాడులు, హత్యలు వంటివి ఘటనలు కూడా చోటు చేసుకునేవి. కానీ.. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నార
సైబర్ నేరాలను మెరుపు వేగంతో దర్యాప్తు చేస్తే.. నేరగాళ్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ బీటెక్ విద్యార్థిని మోసపోయింది. ఈ నెల 2న నిజాంపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినికి వర్క్ ఫ్రం హోం పేరుతో ఇన్స్టా గ�
పొరపాటున మీకు 10వేలు పంపాను.. రిటర్న్ పంపండి అంటూ ఓ యువతికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. దీంతో ఆ యువతి ఏం సమాధానం చెప్పిందో అనుకుంటునారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి ఈ వీడియో.
తనను చంపుతామని బెదిరిస్తూ సోషల్ మీడియా ద్వారా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టులు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారని దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి సై
Drugs Parcel | సైబర్నేరగాళ్లు రోజురోజుకీ తెలివిమీరుతున్నారు. ఒకప్పుడు బ్యాంక్ అధికారులమని చెప్పి మోసం చేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్త పంథా తొక్కుతున్నారు. సమాజంలో ఉన్న కరెంట్ టాపిక్ను ఆసరాగా చేసుకుని మోసా�
మేం సీబీఐ అఫీసర్స్ మాట్లాడుతున్నాం.. రెండు గంటల్లో ఢిల్లీకి రావాలి.. మీపై ఇక్కడ కేసు నమోదైంది.. మీరు రాకుంటే అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వస్తుంది.. మీపై డ్రగ్ స్మగ్లింగ్ కేసు నమోదైంది. మీ ఫోన్ నంబర్ ద�
Hyderabad | సిటీబ్యూరో: బ్లాక్ పేపర్ను మా దగ్గర ఉన్న కెమికల్లో కడిగితే 500 రూపాయల నోటుగా మారిపోతుంది.. ఈ కెమికల్ను కొనుక్కుంటే నల్ల పేపర్లను కరెన్సీ కట్టలుగా మార్చుకుని కోట్లకు పడగలెత్తవచ్చు..! ఇలా వాట్సాప్ల�
సైబర్నేరగాళ్లు పార్ట్టైమ్ జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేర్లతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫేస్బుక్లో నగరానికి చెందిన వ్యాపారికి ట్రేడింగ్ శిక్షణ పేరుతో రూ. 55 లక్షలు దోచేశారు.
Ayodhya Ram Mandir | కోట్లాది మంది భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహత్తర ఘట్టం కొద్దిరోజుల్లోనే సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎ