సైబర్ నేరాలకు పాల్పడుతున్న కొందరు చైనీయులు భారతీయులను పావుగా వాడుతూ.. దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో 30 శాతం వరకు కమీషన్లు, జీతాల రూపంలో ఇక్కడ సహకరిస్తున్న వారి కోసం వెచ్చిస్తూ.. 70
Cyber Crime | పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్నేరగాళ్లు చేస్తున్న మోసాల్లో బాధితులు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉంటున్నారు. వీరంతా ఒక ఉద్యోగం చేస్తూ.. డబ్బు వస్తుందన్న భావంతో పార్ట్టైమ్ ఉద్యోగం వైపు �
సైబర్ క్రైమ్స్పై ప్రజలను ప్రభుత్వం ఎంతగా చైతన్యం చేస్తున్నా నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఆఫర్లు, క్యాష్బ్యాక్ పేరుతో క్రెడిట్, డెబిట్కార్డు వినియోగదారులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్న న�
Cyber Crime | ముంబై : ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు అధికమైపోయాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట ఆన్లైన్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఓ మహిళ ఆన్లైన్లో శోధించి, రూ. 1.5 లక్షలు పోగొట్టుకున్న
Cyber Crime Preventation Tips | సంక్షిప్త సందేశం వస్తే చాలు.. సగటు స్మార్ట్ఫోన్ వినియోగదారుడికి సందేహం. అందులో ఏ మాల్వేరో నిక్షిప్తమై ఉంటుందని భయం! కానీ, ఊరించే ఆఫర్లు వెల్లువలా మోసుకొచ్చే సందేశాల్లోని లింక్లను ఉబుసుపో
కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయంటూ బెదిరించి ఆన్లైన్ ద్వారా రూ.93,643లు తస్కరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఒక యువతికి గతనెల 24న గుర్తుతెలియని వ్యక�
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతికతను అస్త్రంగా మలుచుకొంటున్నారు. సాంకేతిక వ్యవస్థలో సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సైబర్ నేరాలను నివారిం
Tech Tips | సాంకేతికత రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ప్రతి ఉద్యోగీ కంప్యూటర్లతో దోస్తీచేయాల్సి వస్తున్నది. ఎనిమిదేసి గంటలు స్క్రీన్కు కండ్లు అప్పగిస్తే కానీ బాధ్యత పూర్తవ్వదు. ఇక స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమ�
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి. బాధితులు సైబర్క్
సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి.
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో నానాటికీ పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రజలను నిరంతరం అప్రమత్తంగా ఉంచేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అత్యాధునిక టెక్నాలజీతో తెలంగాణ స్టేట్ సైబ�
Hyderabad | ఆన్లైన్లో వచ్చే లింక్స్, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. అత్యాశకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా టెక్కీ క�