Hyderabad | పార్ట్ టైమ్ ఉద్యోగాలతో యూట్యూబ్ లింక్లు క్లిక్ చేయడం.. ప్రముఖ హోటల్స్, వివిధ కంపెనీలకు రివ్యూలు రాయడం.. అరగంట పాటు మీరు పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తే వేలు సంపాదించవచ్చంటూ సైబర్నేరగాళ్లు చేసే మ�
శాంతిభద్రతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. పోలీస్శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త వాహనాలు కేటాయించడం, �
Tech Tips | తాను యూకేలో ప్రముఖ హాస్పిటల్లో అనస్తీషియన్గా పనిచేస్తున్నట్టు మ్యాట్రిమొనీలో పరిచయమైన ఒక వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న 28 ఏళ్ల యువతి నుంచి 22 లక్షలు కొట్టేశాడు. చిన్న టా
Fake Parcel Scam | అయినవాళ్లు కూడా అసందర్భంగా అరవెయ్యి విలువచేసే కానుకలు పంపరు! మరి ముక్కూమొహం తెలియని అపరిచితుడు ఫోన్ చేసి ‘హలో.. మీకు ఓ విలువైన బహుమతి పంపుతున్నాం’ అంటే చాలామంది నమ్మేస్తుంటారు. ఫేస్బుక్ దోస్తు
Fake Fingerprints | సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. మన బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకున్నా ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు.
Artificial Intelligence | ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు’ అన్నది పాత సామెత. ఇప్పుడు ఏ కార్యాన్నయినా నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్న ఘనతను కృత్రిమ మేధ సొంతం చేసుకుంది. భగవంతుడి సృష్టిలో మనిషి గొప్పవాడు అయితే, మానవ సృష్టి�
యూ ట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్కు మెసేజ్ వచ
Telangana DGP | సైబర్ నేరాలను అరికట్టడం, సైబర్ సేఫ్టికీ చర్యలు తీసుకోవడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్( DGP Anjani Kumar ) స్పష్టం చేశారు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడంలో సహాయపడే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపార�
సైబర్ నేరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అవరసరమని చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్లపై పోలీస్ కమిషనర్లు, ఎస్
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలు మినహా అన్ని రకాల నేరాలు పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడ�
సైబర్ నేరాల నివారణకు రాష్ట్రప్రభుత్వం, పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో.. సైబర్ నేరగాళ్లు కొత్తదారులు వెతుక్కొంటున్నారు. స్మార్ట్ఫోన్ను ఆసరాగా చేసుకొని రోజుకొక వ్యూహంతో అమాయకుల �
పోలీస్ సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహించకుండా ప్రతి పోలీసు విధులు నిర్వహించాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మక్త ల్ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలిం�
Cyber Crime Preventation Tips | ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిపై 2 శాతం వడ్డీతో లాభాలొస్తున్నాయంటే అది నమ్మశక్యంగా ఉంటుంది.. అలా కాకుండా పెట్టిన పెట్టుబడిపై మొదటి నెల నుంచే 5 నుంచి 50 శాతం లాభాలొస్తాయంటూ ఎవరైనా చెప్పారంటే అద�