ముంబై పోలీసులమంటూ ఓ మహిళలను బెదిరించిన నేరగాళ్లు.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 98 వేలు దోచేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసముండే షెఫాలి పులుగుర్తి (25)కు ఈ నెల 21వ తేదీన ఫెడెక్�
గోవా విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ఫ్లైట్ కోసం సూర్య వేచిచూస్తున్నాడు. గంటలో విమానం ఎక్కాల్సి ఉండగా ఫోన్ వచ్చింది. ‘సర్.. మేము ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పార్�
మీ పేరుతో ఐదు పాస్పోర్టులు, డ్రగ్స్ ఫెడెక్స్ కొరియర్లో రవాణా అవుతున్నాయి.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం.. అంటూ బెదిరించిన సైబర్నేరగాళ్లు ఒక వ్యక్తి వద్ద నుంచి రూ. 20 లక్షలు దోచేశారు.
ఏటా డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్ఫాంలు పెరుగుతున్న కొద్దీ మోసాలు అదేస్థాయిలో పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు. వివిధ పద్ధతులు, పలు గ్రూపుల లింకుల ద్వారా బాధితుల�
‘హాలో అండి. నా పేరు రాజారాం. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ట్రేడింగ్ పేరుతో నా వాట్సాఫ్కు మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్కు స్పందించిన నేను ముందుగా తక్కువ పెట్టుడి పెట్టాను.
మోసపూరిత ఫోన్ కాల్స్, టెక్స్ మెసేజ్ల ద్వారా మోసపోయిన బాధితులు దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వదిలేస్తుంటారు. అలాంటి వారికి కేంద్రం ఒక వేదిక కల్పిస్తూ సోమవారం రెండు డిజిటల్ ప్లాట్ఫాంలను ప్ర�
మీ పేరుతో అక్రమ దందా నడుస్తుంది.. మేము సీబీఐ అధికారులం.. మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ చేయాలి.. అంటూ అమాయకులను డిజిటల్ లాక్ చేస్తున్న సైబర్నేరగాళ్లు.. బాధితుల బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు.
పేరున్న కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి, ఆయా సంస్థల ఫ్రాంఛైజ్ ఇస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహె�
ఆ సందేశం చూడగానే ఎవరికైనా సందేహం రావాలి! కానీ, కొందరికి ఏ అనుమానమూ కలుగదు. ‘మీకు లాటరీలో కోట్ల రూపాయలు వచ్చాయ’ని చెబితే.. ఎగిరి గంతేస్తారు కానీ, ఎంతమంది ఆరాలు తీస్తారు? ఆ మెసేజ్ చదువుతున్నప్పుడే వారి కండ్ల
గూగుల్ టాస్క్లు పూర్తిచేస్తే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నర
ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు, దారి దోపిడీలు వంటి ఆర్థిక నేరాళ్లు జరిగేవి. ఈ క్రమంలో భౌతిక దాడులు, హత్యలు వంటివి ఘటనలు కూడా చోటు చేసుకునేవి. కానీ.. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నార
సైబర్ నేరాలను మెరుపు వేగంతో దర్యాప్తు చేస్తే.. నేరగాళ్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ బీటెక్ విద్యార్థిని మోసపోయింది. ఈ నెల 2న నిజాంపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినికి వర్క్ ఫ్రం హోం పేరుతో ఇన్స్టా గ�
పొరపాటున మీకు 10వేలు పంపాను.. రిటర్న్ పంపండి అంటూ ఓ యువతికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. దీంతో ఆ యువతి ఏం సమాధానం చెప్పిందో అనుకుంటునారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి ఈ వీడియో.
తనను చంపుతామని బెదిరిస్తూ సోషల్ మీడియా ద్వారా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టులు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారని దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి సై