CM KCR | మెతుకు ఆనంద్ గర్వం లేని మనిషి.. నిగర్వి, నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల�
Minister Jagdish Reddy | రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అంశం(Electrical factor) పై ఇంకా కాంగ్రెస్ నాయకులు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియా �
‘ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాల్లో 95% చిన్న సన్నకారు రైతులవే. వీళ్లంతా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల లోపు భూమి ఉన్నవాళ్లే. అంటే మూడు నాలుగు గంటల కరెంట్ ఇస�
ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రాత్రి కరెంట్ కు కర్షకులెందరో బలయ్యారు. నాటి పాలకులు ఇచ్చే రెండు, మూడు గంటల కరెంట్ కోసం రైతులకు నిరీక్షణ తప్పేది కాదు. రాత్రి వచ్చే పవర్ కోసం పొలాల వద్ద జా గరణ చేస�
CM KCR | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి గురించి అడ్డగోలుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మనషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్ ఉం
Bangalore | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజువారీ తంతుగా మారింది. ఒక ఉద్యోగి ఉదయం 10 గంటలకు ఆఫీస్కు వెళ్లాలంటే, అతను రెండు గంటల ముందుగానే బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొన్నద
విద్యుదాఘాతంతో పాత బస్తీకి చెందిన బండ్లగూడ భార్యాభర్తలు మృతి చెందారు. భార్య నల్లా మోటర్ స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీనిని గమనించిన భర్త భార్యను కాపాడబోయాడు. ఆయనకు కూడా కరెంట్ షాక్
రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు, కరెంట్, విత్తనాలు, ఎరువులు అందించడానికి, పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రతియేటా ప్రభుత్వం ముందస్తుగా సాగు లెక్కలు చేపడుతుంది. ఈ వానకాలం సీజన్లో ఏ సర్వే నంబర్లో �
Current | వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ జాతీయ విధానమే. రాష్ట్రంలో కరెంటు లేదని ఒక్క రైతు అయినా రోడ్డెక్కాడా? గత కాంగ్రెస్లో కరెంటు కోసం సబ్ స్టేషన్లు ధ్వంసం చేసి రోడ్లమీద రైతులు రాస్తారోకోలు చేశార
Current | వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రైతులు ఘన సత్కారం చేసినా బుద్ధి రావడం లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ
‘రేవంత్రెడ్డీ.. ఖబడ్దార్..’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ హెచ్చరించారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటావా..? అన్నదాతలంటే అంత చులకనా..’ అంటూ దుయ్యబట్టారు. ‘ఎకరం పొలం పారించేందుకు ఒక్క గంట
,‘రైతులకు మూడే గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీకి మా ఊర్లోకి ప్రవేశం లేదు. ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబడ్ద్దార్ రేవంత్రెడ్డి’ అని తెలంగాణ పల్లెలు గర్జిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలప�
రైతు వ్యతిరేక కాంగ్రెస్ను తరిమికొడదామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. రైతులకు వ్యతిరేకంగా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆర్టీఏ జంక్షన్లో ఎమ్మెల్యే �
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కన్న కొడుకు చూడకపోయినా ఇంటికి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు.
కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా అమెరికాకు చెందిన సాండియా నేషనల్ లాబొరేటరీస్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కొత్త 3డీ ప్రింటెడ్ లోహ మిశ్రమాన్ని వీరు తయారుచేశారు.