ఒక వైపు ఎగుమతులు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు అధికస్థాయిలో కొనసాగడంతో భారత్ కరెంట్ ఖాతా లోటు రికార్డుస్థాయికి పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చట్టంలో సవరణలు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆ సవరణల్లోని ప్రధానాంశాలు.. 1. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వవద్దు. 2. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలి. 3. రాష్�
పరిశ్రమలకు నష్టం.. సీఐఐ ఆందోళన పనాజీ, ఏప్రిల్ 15: విద్యుత్తు కొరత, సరఫరాలో అంతరాయం, అప్రకటిత కరెంటు కోతలతో బీజేపీ పాలిత గోవాలో పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నదని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంద�
వారంలో ఐదురోజులు.. రోజుకు 12 గంటలే నడుస్తున్న మిల్లులు అక్కడ కరెంట్ బంద్తో సూర్యాపేటలో ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం తెలంగాణ వడ్ల కొనుగోళ్లపై ట్రేడర్ల నిరాసక్తి.. పడిపోతున్న ధరలు సేకరణపై నేటికీ స్పం�
‘విద్యుత్ చట్టం-2003’ను సవరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్షాలు, రైతు, ఉద్యోగ సంఘాలు ఈ విద్యుత్ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యుత్ వ్యవస్థల్లో నిర
కరెంట్పైనే ఆధారపడ్డ రాష్ట్ర వ్యవసాయం ఆర్థిక క్రమశిక్షణ పేరుతో కేంద్రం మోకాలడ్డు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం రూపాయి కూడా సాయం చేయని కేంద్రం రాష్ట్రంలోని పరిస్థితులను పట్టించుకోని వైన�