స్వయంగా రైతు అయివుండి, ఎప్పుడూ రైతుల మేలు కోసమే పరితపించి, తన పదేళ్ల పాలనలో రైతును రాజుగా నిలబెట్టిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నీళ్లందక పంటలు ఎండిప�
సాగునీటి కోసం తండ్లాట మొదలైంది. మొన్నటిదాకా పసిడిపంటలతో కళకళలాడిన కరీంనగర్ రూరల్ మండలం ఇప్పుడు కరువుఛాయలతో దర్శనమిస్తున్నది. ప్రధానంగా మొగ్దుంపూర్లో పరిస్థితి దారుణంగా ఉన్నది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో పదేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూతవేటు దూరంలో తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు మాత్రం ఎండిపోయ
జిల్లాలో కరువుఛాయలు అలుముకున్నాయి. తగ్గిన భూగర్భ జలాల తో కండ్ల ముందే వరి పంట ఎండుతుండడంతో అన్నదాతకు కన్నీళ్లు వస్తున్నా యి. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఎండి పోతుండ డంతో అతడి పరిస్థితి వ�
రైతన్నలూ మీరు అధైర్య పడొద్దు. మీకు అండగా కేసీఆర్, మేమున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఎండిన పంటలకు నష్టపరిహారం అందించేలా పోరాటం చేద్దాం. మేడిగడ్డ కుంగిందని సీఎం రేవంత్రెడ్డి మూడు నెలలుగా కాలయాపన
జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. చెరువులు, బావుల్లో నీరు లేక తాగు, సాగునీటికి కష్టంగా మారింది. యాసంగిలో వేసిన వరి పంటలు చేతికందే దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని గొప్పలు చెప్పారని.. మార్పు అంటే 138 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా..? అని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్�
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి తాగునీటితోపాటు సాగునీటి అవసరాలు తీర్చేదే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ). హైదరాబాద్ జంటనగరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగు
వర్షాలు లేక, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో జిల్లాలో తీవ్రమైన కరువు అలుముకున్నది. భూగర్భజలాలు సైతం అడుగంటి చుక్కనీరు దొరుకని పరిస్థితి నెలకొన్నది. యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.
ముంచుకొస్తున్న కరువు మనుషులకే కాకుండా మూగ జీవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వానలు లేక, చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతోపాటు మండిపోతున్న ఎండలతో ఎక్కడా పశువ
మండలంలో రోజురోజుకూ కరువు, కాటకాలు అలుముకుంటున్నాయి. పదేండ్లుగా చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకి రైతుల కళ్లల్లో ఆనందడోలికలు నింపాయి. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో పంటలకు సరిపడా నీరు అందింది.
రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా నీళ్లు లేక ఎండిన పంట పొలాలు, తోటలు దర్శనమిస్తున్నాయని, పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్�
భానుడి తాపానికి బోరుబావులు వట్టిపోయాయి. పంట పొలాలకు నీరు లేకపోవడంతో కొందరు రైతులు వరిపంటను పశువుల మేతకు వినియోగిస్తున్నారు. చిన్నశంకరంపేటకు చెందిన రైతు చాకలి నవీన్ తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేస్త�
ఆరుగాలం కష్టించి పనిచేసే రై తులు ఏటా ఏదో ఒకరూపంలో పంటలను నష్టపోతూ నే ఉన్నారు. ఉంటే అతివృష్టి, లేదా అనావృష్టి ఈ రెం డింటికీ మధ్య రైతులు నలిగిపోతున్నారు. వ్యవసాయా న్నే నమ్ముకొని జీవనం సాగించే రైతులకు పంట మం�