యాసంగిలో అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి. ఎక్కడికక్కడ సాగునీరు లేక భూములు నెర్రెలు వారుతున్నాయి. పంటలు చేతికొచ్చే తరుణంలో ఎండిపోతున్నాయి. కమాన్పూర్ మండలంలో పరిస్థితి దయనీయంగా మారింది.
మండలంలోని ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు కింద యాసంగిలో వరి పంటలు సాగు చేసుకున్న రైతులు వాటిని కాపాడుకోవడానికి అపసోపాలు పడుతున్నారు. పంటలకు నీరందించడానికి అన్నదాతలు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు.
ఏటా యాసంగి సీజన్లో ఉన్న నీటివనరుల ఆధారంగా రైతులు ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలు పండిస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగించిన రైతులు చివరకు మొక్కజొన్న పంటకు నీరందకపోవడంతో కళ్లముందే ఎండిపోతుంటే కన�
పదేండ్లు పచ్చని పైర్లతో కోనసీమ ను తలపించేలా కళకళలాడిన ఉమ్మడి పాలమూరు.. నేడు నెర్రెలు బారిన నేలలు, తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద బిందెలతో కుస్తీలు పట్టే పరిస్థితి దాపురించింది. ప్రాజెక్టు నీళ్లతో జలసవ్వడు
ఎనిమిదేండ్లు చింత లేకుండా సాగిన సాగు సంబురం నేడు ఎండిన పంటలతో రైతన్న కండ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నవి. ఉమ్మడి ధరూర్ మండలంలో కరువు తాండవం చేస్తున్నది. పదేండ్లలో వరిపంటను రైతులు సంబురంగా సాగు చేశారు.
యాసంగిలో సాగు చేసి న వరి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎటుచూసినా చెరువు లు, కుంటలు, కాల్వలు వట్టిపోయాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు తగ్గాయి.
గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు సాగునీటి కష్టాలు వేధిస్తున్నాయి. నీరందక పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.
మండలంలోని ఆయా గ్రామాలు, తండాల్లో యాసంగిలో వేసిన వరి పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. పెట్టుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హ యాంలో రైతులు పంటలు పండించుకోవడానికి �
తలాపునే కొండపోచమ్మసాగర్ ఉన్నా వర్గల్ మండలంలోని చెరువులు,కుంటలు ఎండిపోయాయి. రామాయిపేట కాలువ, హల్దీవాగు పరీవాహక పరిధిలోని ఒకటి రెండు చెరువులు, కుంటలు మినహా మిగతావి ఇప్పుడే కరవు నేలలను తలపిస్తున్నాయి.
రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా జంగ్ సైరన్ మోగించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు నైతన్నలకు �
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో సాగునీరు అందక పంటలు ఎండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరవు చాయలు అలముకున్నాయి. కానీ.. రైతు ల కష్టాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్ పొలంబాటలో భాగంగా జిల్లాలోని ముగ్దుంపూర్లో ఎండిన పంటల పరిశీలనకు వచ్చిన ఆయ�
తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, దశాబ్దాల కరువును దూరం చేయాలని కాళేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు సృష్టించామని, కానీ, కాంగ్రెస్ సర్కారు అసమర్థత పాలనలో అవి ఎడారులుగా మారాయని బ�
రైతులు పంటలు ఎండిపోయాయని అధైర్య పడవద్దు. మీ బాధలు తీర్చే వరకు అండగా ఉంట. నష్టపోయిన పంటలకు ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలని కోరుదాం. మంచి మాటతో వినకపోతే పోరాడుదాం.