రాజ న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్కు చెందిన కముటం శ్రీనివాస్కు ఊళ్లో ఎకరంన్నర భూమి ఉన్నది. వ్యవసాయమే జీవనాధారం. డిసెంబర్లో యాసంగి పంట కింద వరి వేశాడు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ హయాంలో 1.313 టీఎంసీ సామర్థ్యంతో 46,800 ఎకరాల ఆయకట్టుక
‘ఇథనాల్ కంపెనీ కాలుష్య కారకమని.. పచ్చని పొలాలు సైతం బీళ్లుగా మారే ప్రమాదం ఉన్నదని.. తుంగభద్ర జలాలు, తాగు, సాగునీరు కలుషితమయ్యే ప్రమాదం నెలకొన్నది’.. అం టూ 12 గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు.
శ్రీరాంసాగర్ జలాలపై ఆధారపడి సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ఆయకట్టుకు నీళ్లు చేరకపోవడంతో చివరి తడి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. శాయంపేట పరిధిలోని ఎస్సారెస్పీ డీబీఎం 31 ప్రధాన కాల్వ, ఉప కాల్వ మ�
దుబ్బాక నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో బుధవారం నీటి పారుదలశాఖ, పీఆర్(పంచాయతీ రాజ్) శాఖల అధికారులతో వేర్వే
సమైక్యరాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి తట్టెడు మట్టికూడా నాటి ప్రభుత్వాలు ఎత్తలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత రైతుల ఆత్మహత్యల నివారణకు సాగునీటి అవసరాలు తీర్చడం ఒక్కటే మార్గమ ని కేసీ�
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి సాగునీరు అందించే డీ-40 కాల్వకు నీటిని విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు సోమవారం కాల్వ వద్ద నిరసన తెలిపారు. రైతులు మాట్లాడుతూ.. నిరుడు సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవని క�
కాళేశ్వరం కాలువ పక్కన పొలాలున్న రైతులు మూడేండ్లుగా వరి సాగు పంట పండించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా రైతులు సుమారు 100 ఎకరాల వరకు కాలువ పక్కన భూముల్లో వరి సాగు చేశారు.
ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తేలికపాటి వర్షాలు తప్ప గట్టి వానలు కురవలేదు. దీంతో చెరువులు, చెక్డ్యామ్లు జలాలు లేక వెళవెళపోతున్నాయి. మరోవైపు అన్నపూర్ణ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగ
కాలం అనుకూలించక ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా మొదలై రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి తోడు ప్రాణహిత నుంచి మేడిగడ్డకు వరద పోటెత్తి రోజుకు 10 లక్షల క్యూసెక�
వానకాలం సీజ న్ ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినా భారీ వర్షాలు పడక రైతులకు సాగునీటి గోస తప్పడం లేదు. మెదక్ జిల్లాలో ఈ సీజన్లో మోస్తరు వర్షాలే తప్పా భారీ వర్షాలు కురవలేదు.
జిల్లాకు సంబంధించిన సమస్యలను ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పట్టించుకోవడం లేదని, అసలు ఆయన ఇన్చార్జి మంత్రిగా ఉన్నట్టా.. లేనట్టా? అని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ నిలదీశారు.
ఇన్నాళ్లూ రంది లేకుండా నడిచిన ఎవుసం.. మళ్లీ భారమవుతున్నది. సాగు కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. కేసీఆర్ హయాంలో సాగు మొదలు వెట్టక మునుపే రైతుబంధు పైసలు ఖాతాల పడేటివి. కానీ కాంగ్రెస్ ప్రభ
ఎంతో కష్టపడి పండించిన మక్కను అమ్ముకునేందుకు రైతాంగం అష్టకష్టాలు పడుతున్నది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తుండగా, ఇదే అదనుగా భావించి వారు �
తెలంగాణ ఉద్యమం పల్లెల్లోకి చొచ్చుకుపోవటానికి, విస్తరించటానికి, బలపడటానికి నీళ్ల నినాదమే ఆయుధం అయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. రైతులు, కూలీలు, కులవృత్తులు, చేతివృత్తులు, సబ్బండ జాతులన్నీ క�