వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక, గల్ఫ్ వెళ్లి అప్పులు తీర్చుదామని అక్కడి వెళ్లినా పని దొరుకక, తిరిగొచ్చి ఉన్న ఊరిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంద
నారాయణపేట జిల్లాలో చెరువులు, కుంటలు నిండితేనే పంటలకు సాగునీరు అందుతుంది. కానీ వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు కావొస్తున్నా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నా సాగు�
ఏజెన్సీ ప్రాంతంలో చిన్న చిన్న జల్లులు తప్ప ఇంకా పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రధాన జలవనరు అయిన తాలిపేరు ప్రాజెక్టు వెలవెలబోతోంది. పెద్ద వర్షాలు లేని కారణంగా చర్ల మండలంలోని చెరువుల్లోకి నీరు చేర�
వరి సాగులో నారుమడి యాజమాన్యం కీలకమైనది. నారు బాగుంటేనే పంట బాగుంటుంది. విత్తనాల ఎంపిక నుంచి నారుమడి దశ వరకు జాగ్రత్తలు తీసుకుంటే ఆపైన తెగుళ్ల బెడద, ఇతర సమస్యలు దరిచేరవని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
ప్రభుత్వం జీలుగ, పెద్ద జనుము విత్తనాల బస్తాలను తక్కువ సంఖ్యలో సరఫరా చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సదాశివనగర్ మండలంలో మొత్తం 7వేల మంది రైతులు వరి సాగు చేస్తున్నారు.
ముట్రాజ్పల్లి గ్రామానికి చెందిన రైతు యాదగిరి ఎకరం విస్తీర్ణంతో వరి సాగుచేశాడు. పదిరోజుల క్రితం మిషన్ సాయంతో కోత కోశాడు. మొదటిరోజు వరి కోసినప్పటి నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడంతో పూర్తిస్థాయిలో వర
అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు అష్టకష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల సేకరణను గాలికొదిలేసింది. వారాల కొద్దీ ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు సగం కూడా వడ్ల�
గూడెం ఎత్తిపోతల పథకం నుంచి నీటి సరఫరా నిలిపివేయగా, ఆలస్యంగా వరి సాగు చేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది. యాసంగిలో గూడెం ఎత్తిపోతల నుంచి సుమారు 15,600 ఎకరాలకు సాగు నీరందించాలని అధికారులు నిర్ణయ
ఎన్నడూ లేని విధంగా ఈ సారి సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నిరుడు గళగళపారిన ఎస్సారెస్పీ కాలువలు ఈ యేడు వెలవెలబోతున్నాయి. చివరి దశలో ఉన్న పంటను కాపాడేందుకు రైతులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశపడ్డ జిల్లా రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. కడెం నీరందక.. భూగర్భ జలాలు అడుగంటి పొట్ట దశలో ఉన్న వరి కళ్లముందే ఎండుతుండగా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
రెక్కలు ముక్కలు చేసుకుని.. అప్పో సప్పో చేసి వరి సాగు చేస్తున్నామని, తీరా సాగు ప్రారంభించాక పైరు ఎదగడం లేదని, డీలర్లు నకిలీ విత్తనాలు అంటగంటడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మండలానికి చెందిన పలువురు రైతుల�
నెర్రులు బారిన పంటను చూసి రైతన్న కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెంపులేకుండా కరెంట్.. పుష్కలంగా సాగునీరు ఉండడంతో ఎవుసం సాఫీగా సాగింది.. కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ �
వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు వేగంగా పడిపో తున్నాయి. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వ్యవసాయానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం,