నియోజకవర్గంలో సాగు భూములు కలిగిన రైతులు రెండు పంటలు పండిస్తారు. వానకాలంతో పాటు యాసంగిలో కూడా ఒకే రకమైన పంటను సాగుచేయడం ద్వారా వేసవిలో సరిగా నీరందక దిగుబడి సరిగ్గా రాక రైతులు నష్టపోయే అవకాశముంటుంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో వరి సాగు ప్రశ్నార్థకమైంది. బోర్లు వేసుకున్న రైతులు మాత్రమే ఎకరం నుంచి రెండెకరాల వరకు సాగు చేస్తున్నారు. చాలా మంది రైతులు ఆరుతడి
ఆర్ఎన్ఆర్(తెలంగాణ సోన) ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటాల్ ధర రూ.3,500కు లభిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. గత సీజన్లో క్వింటాలుకు రూ.2,600 మాత్రమే ఉన్నది.
సాగునీటి ఎద్దడితో పాటు తీవ్ర కరువులోనూ శ్రీవరిసాగు వరిపంటను సాగుచేయవచ్చు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడిని పొందవచ్చు. అనతి కాలంలోనే రైతులు శ్రీవరి సాగుతో మంచి లాభాలను పొందవచ్చు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులు, కూలీలు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వానకాలం ముగిసి యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులు ఓ వైపు వరి కోతలు కోస్తుండగా.. మరోవైపు నాట్లు వేస్తున్న పరిస�
వ్యవసాయంలో రైతాంగానికి సాగు ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. కూలీల ఖర్చుతో పాటు ఎరువుల వాడకం పెరగడం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వీటిని తగ్గించేందుకు వ్యవసాయ శాఖ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసి
కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వర్షాల్లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుతం ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోనుండడంతో ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగికి నీళ్లిచ్చే ప
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో పెద్దఎత్తున ధాన్యం రైతుల చేతికొచ్చింది.
Cultivation Techniques | వర్షాలు సమృద్ధిగా కురిసి.. భూగర్భజలాలు పెరిగిపోవడంతో బోరు బావుల ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుతున్నది. ఈ పరిస్థితిలో రైతులు ఎక్కువ శాతం వరిసాగు పైనే దృష్టి సారించారు.
వ్యవసాయరంగంలో ప్రతీ సంవత్సరం నూతన మార్పులు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఒకేసారి వరి సాగు కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ పెరిగ�
ఆయన వృత్తి ఉద్యోగం. ప్రవృత్తి వ్యవసాయం. తండ్రి సాగు బాటే తన వృత్తి బాటగా ఎంచుకున్నాడు. వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి, ఏఈవోగా ఉద్యోగం సాధించిన అతను, అంతటితో ఆగకుండా తనకు ఇష్టమైన ప్రకృతి వ్యవసా
యాసంగిలో పంటల సాగుకు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో కావాల్సిన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తున్నది. జిల్లాలో ఈ సారి 2,61,105 ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది కంటే ఈసారి సుమారు 49వేల ఎక�
యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�
బతుకుదెరుపు కోసం వలస వచ్చి కొత్తిమీర సాగులో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బల్లికురువ మండలం కొణిదేన గ్రామానికి చెందిన సాన మురళి, కోటేశ్వరి భార్యాభర్త�
యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఈ యేడు ఆశించిన స్థాయిలో వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారగా, సాగు పండుగ కాబోతున్నది. ఈసారి 10,51,178 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ యంత్రాంగం అంచనా వ�